మన్యంకొండ పాలకమండలి సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్ మహబూబ్నగర్ రూరల్, జనవరి 22 : మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చే యా�
ఉమ్మడి జిల్లాలోని అవినీతి జలగలు.. ఫిబ్రవరి 17, 2020 : మహబూబ్నగర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మహమ్మద్ వాజీద్ ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్నాడు. ఓ వ్యక్తికి చెందిన ఫుడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసే
లభ్యంకాని బావామరదళ్ల మృతదేహాలు ఎంజీకేఎల్ లిఫ్ట్-3 సంప్లోంచి మోటర్లతో నీటి తోడివేత కొండపేట గజ ఈతగాళ్లను రప్పించేందుకు ఏర్పాట్లు రేవల్లి, జనవరి 21 : మండలంలోని గౌరిదేవిపల్లి గ్రామ సమీపంలోని ఎంజీకేఎల్ఐ �
కరోనాను ఎదుర్కొనేందుకు ఇంటింటికీ జ్వర సర్వే లక్షణాలు ఉంటే ఇండ్ల వద్దే కొవిడ్ కిట్లు పంపిణీ జలుబు, జ్వరం వచ్చినా మందులు అందజేత ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ�
సేంద్రియ పద్ధతిలో జామ తోట అంతరపంటగా కూరగాయల సాగు తక్కువ వ్యయం.. అధిక ఆదాయం క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువుల్లేకుండానే.. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం ఆదర్శంగా నిలుస్తున్న బెక్కర రైతు శ్రీధర్
బాలుడిని మింగిన జూరాల ఎడుమ కాలువ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ముగ్గురు ఇద్దరిని కాపాడిన మత్స్యకారుడు కురుమూర్తి ప్రాణాలు కోల్పోయిన ఆరీఫ్ అమరచింత, జనవరి 21 : ఈత నేర్చుకునేందుకు స్నేహితులతో కలిసి జూరాల ఎ�
కొవిడ్ లక్షణాలుంటే హోం ఐసొలేషన్ కిట్లు జాగ్రత్తలు సూచించిన అధికారులు సర్వేతో ఇంటి వద్దే ఆరోగ్య సలహాలు మాస్కు లేనిదే బయటకు రావొద్దని సూచన ఉమ్మడి జిల్లాలో కొవిడ్పై పోరు కరోనా థర్డ్ వేవ్ను దీటుగా ఎద�
కరోనా లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లు అందజేయాలి : అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ భూత్పూర్/మూసాపేట, జనవరి 21 : అన్ని గ్రామాల్లో ఫీవర్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ తేజస్ న
ముందస్తు జాగ్రత్తలతోనే కరోనా నియంత్రణ : అదనపు కలెక్టర్ సీతారామారావు జడ్చర్లటౌన్, జనవరి 21 : ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని పలు వ�
ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించిన అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కరోనా లక్షణాలున్న వారికి కిట్ల పంపిణీ ఊట్కూర్, జనవరి 21 : ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో శుక్రవార
పాలమూరు టు పట్నం వరకూ.. ప్రయాణికులను ఆకర్షిస్తున్న ఏసీ బస్సులు రోజుకూ ఐదు సర్వీసులు అందుబాటులో ఉంచుతున్న ఆర్టీసీ అధికారులు మహబూబ్నగర్, జనవరి 21 : ఆర్టీసీ ప్రయాణికులు నూతన ఆలోచనలకు అనుణంగా అవసరమైన చర్యలు
ముగిసిన యాసంగి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో రూ. 1216.32 కోట్లు జమ ఉమ్మడి జిల్లాలో 9,50,215 మందికి లబ్ధి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాత ఉమ్మడి జిల్లాలో రైతుబంధు వివరాలు జోగుళాంబ గద్వాల రైతుల సంఖ్య1,56,829 అందిన సాయం
రూ.44.71 కోట్లు కేటాయించిన సర్కార్ 40 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు అన్నదాత ల హర్షం సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం గోపాల్పేట, జనవరి 20 : మండలంలోని బుద్ధారం పెద్ద చెరువుకు మహర్