మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) చైర్మన్గా మహబూబ్నగర్ పట్టణానికి చెందిన గంజి వెంకన్న ముదిరాజ్, మరో 15 మందిని పాలకవర్గ సభ్యులుగా నియమించాలంటూ సీఎం కేసీఆర్కు మంత్రి శ్రీనివాస్గౌడ్�
ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం రానే వ చ్చింది. శనివారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అం తటా పండుగ వాతావరణం నెలకొన్నది.
వనపర్తి, ఏప్రిల్ 1 : ఎన్నో ఎండ్లుగా సాగునీటి కోసం తహతహలాడుతున్న గిరిజనుల గోసను తీరుస్తామని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వశ్యాతండాలో మంత్రి పర్యటిం చి, గిరిజనుల సమస్యలను తెలుసుకున్
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అనవసరంగా ఆరోపణలు చేస్తే సహించం టీఆర్ఎస్ జిల్లా నాయకులు హితవు నారాయణపేట, ఏప్రిల్ 1 : నిత్యం నారాయణపేట ని యోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న అభి వృద్ధి ప్ర�
ఎండాకాలంలోనూ సమృద్ధిగా తాగునీరు ఇంటింటికీ ఉచితంగా శుద్ధజలాలు నాగర్కర్నూల్ జిల్లాలో 750 గ్రామాలకు సరఫరా శ్రీశైలం వద్ద కృష్ణానదిలో రివర్స్ పంపింగ్ ఇంటింటికీ శుద్ధ జలం.. వానకాలం మాట అటుంచితే.. ఎండాకాలం�
తొమ్మిదో తరగతి విద్యార్థులకు శిక్షణ ‘యువికా’ పేరిట దరఖాస్తు స్వీకరణ గ్రామీణలకు తొలి ప్రాధాన్యం ఏప్రిల్ 10 వరకు దరఖాస్తుకు గడువు భావి శాస్త్రవేత్తలకు ఆహ్వానం మహబూబ్నగర్ టౌన్, మార్చి 30 : గ్రామీణ, పట్టణ �
ఈ ఆర్థిక సంవత్సరం రూ.75 వేల వరకు.. రూ.లక్ష వరకు వచ్చే ఆర్థిక సంవత్సరం మాఫీ సహకార సంఘాల మార్కెటింగ్కు అవకాశం మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి రూరల్, మార్చి 30 : వ్యవసాయ పంట రుణాలను విడుతల వారీగా మాఫీ
ప్రతిపక్ష నాయకురాలు పెండింగ్ ప్రాజెక్టులపై మాట్లాడడం సిగ్గుచేటు చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి గట్టు ఎత్తిపోతలకు అంటే ఎలా..?కేంద్రం సవతితల్లి ప్రేమ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గద్వాల, మా
మోటర్ ట్రోలర్లో ప్రయాణించి సీఆర్ఎస్, డీఆర్ఎం మహబూబ్నగర్-సికింద్రాబాద్ లైన్ తనిఖీ జడ్చర్ల టౌన్, మార్చి 30 : మహబూబ్నగర్-సికింద్రాబాద్ రైల్వే డబ్లింగ్ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు
కలెక్టర్ హరిచందన నారాయణపేట రూరల్, మార్చి 30: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇస్తున్న సబ్సిడీ రుణాలతో వివిధ వ్యాపారాలు చేసుకొనేలా ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని కలెక్టర్ హరిచందన అధిక�
పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహు లు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యాన్�
మహబూబాబాద్, మార్చి 30 : బంజారా సినిమా ‘సేవాదాస్’ను గిరిజనులు ఆదరించాలని మహబూబాబాద్కు చెందిన సినీ నిర్మాత మూడు బాలుచౌహాన్ కోరారు. బుధవారం మహబూబాబాద్లోని ఆయన కార్యాలయంలో విలేకరులకు సినిమా వివరాలు వ�