ఎండాకాలంలోనూ సమృద్ధిగా తాగునీరు ఇంటింటికీ ఉచితంగా శుద్ధజలాలు నాగర్కర్నూల్ జిల్లాలో 750 గ్రామాలకు సరఫరా శ్రీశైలం వద్ద కృష్ణానదిలో రివర్స్ పంపింగ్ ఇంటింటికీ శుద్ధ జలం.. వానకాలం మాట అటుంచితే.. ఎండాకాలం�
తొమ్మిదో తరగతి విద్యార్థులకు శిక్షణ ‘యువికా’ పేరిట దరఖాస్తు స్వీకరణ గ్రామీణలకు తొలి ప్రాధాన్యం ఏప్రిల్ 10 వరకు దరఖాస్తుకు గడువు భావి శాస్త్రవేత్తలకు ఆహ్వానం మహబూబ్నగర్ టౌన్, మార్చి 30 : గ్రామీణ, పట్టణ �
ఈ ఆర్థిక సంవత్సరం రూ.75 వేల వరకు.. రూ.లక్ష వరకు వచ్చే ఆర్థిక సంవత్సరం మాఫీ సహకార సంఘాల మార్కెటింగ్కు అవకాశం మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి రూరల్, మార్చి 30 : వ్యవసాయ పంట రుణాలను విడుతల వారీగా మాఫీ
ప్రతిపక్ష నాయకురాలు పెండింగ్ ప్రాజెక్టులపై మాట్లాడడం సిగ్గుచేటు చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి గట్టు ఎత్తిపోతలకు అంటే ఎలా..?కేంద్రం సవతితల్లి ప్రేమ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గద్వాల, మా
మోటర్ ట్రోలర్లో ప్రయాణించి సీఆర్ఎస్, డీఆర్ఎం మహబూబ్నగర్-సికింద్రాబాద్ లైన్ తనిఖీ జడ్చర్ల టౌన్, మార్చి 30 : మహబూబ్నగర్-సికింద్రాబాద్ రైల్వే డబ్లింగ్ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు
కలెక్టర్ హరిచందన నారాయణపేట రూరల్, మార్చి 30: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇస్తున్న సబ్సిడీ రుణాలతో వివిధ వ్యాపారాలు చేసుకొనేలా ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని కలెక్టర్ హరిచందన అధిక�
పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహు లు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యాన్�
మహబూబాబాద్, మార్చి 30 : బంజారా సినిమా ‘సేవాదాస్’ను గిరిజనులు ఆదరించాలని మహబూబాబాద్కు చెందిన సినీ నిర్మాత మూడు బాలుచౌహాన్ కోరారు. బుధవారం మహబూబాబాద్లోని ఆయన కార్యాలయంలో విలేకరులకు సినిమా వివరాలు వ�
మూసాపేట, మార్చి 30 : అడ్డాకుల మండలం బలీదుపల్లికి చెందిన ఎర్రంశెట్టి సాగర్ వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.50వేల చెక్కును బుధవారం వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అందజేశారు. �
దళితులు అర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోయిలకొండ, మార్చి 30 : దళితబంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని వ�
మూసాపేట, మార్చి 30 : తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బుధవారం మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మూసాపేట రైతువేదికలో ఎంపీపీ గూపని కళావతీకొండయ్య అధ్య�
టీఆర్ఎస్ను తట్టుకొనేశక్తి ఏ పార్టీకి లేదు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల అచ్చంపేట, మార్చి 30 : పల్లెలు, గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నదని ప్రభుత్వ విప్, టీఆ
మహబూబ్నగర్, మార్చి 30 : ఢిల్లీలోని ఉభయ సభల్లో కుల గణనపై చర్చించాలని టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే చర్చకు అనుమతించకపోవడంతో ఉభయ సభలను వాకౌట్ చేశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్�
ఉచిత కోచింగ్సెంటర్ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తున్న నోటిఫికేషన్లకు శిక్షణ పొందేందుకు పీజేఆర్ కోచింగ్ సెంటర్ ఆధ్�