రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. తీర్మానాలను కేంద్రాలకు పంపాలన్న నిర్ణయం మేరకు సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో మండల సర్వసభ సమావేశం ని�
థియేటర్ల వద్ద తారక్, రాంచరణ్ ఫ్యాన్స్ జోరు బ్లాక్లో దండుకుంటున్న డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ఆత్మకూరు, మార్చి 26 : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైంది. ఎన్టీఆర్, రాంచరణ్ కథానాయ�
దర్శకుడిగా వనపర్తి వాసి ఉమ్మడి జిల్లాలో 50 రోజులపాటు చిత్రీకరణ ‘ఏ స్టార్ ఈజ్ బార్న్’ పేరుతో సినిమా లొకేషన్లు బాగున్నాయి.. : వీజే సాగర్ వనపర్తి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు వలసలు వెళ్లిన ప్రాంతం, �
దళితబంధు.. సాంఘిక విప్లవానికి నాంది ఇంతటి గొప్ప పథకం ప్రపంచంలోఎక్కడా లేదు వనపర్తిలో దళితబంధు ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దళితబంధుతో వెలుగులు రానున్నాయని వ్యవసాయ శా�
తెలంగాణ రైతులు, ప్రజలను కించపరిచే విధంగా కేంద్ర మంత్రి పీయూష్ గో యల్ అడ్డదిడ్డంగా మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ నాగర్కర్నూల్ �
తెలంగాణ రైతులపై కేంద్రం ఆది నుంచే నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది. ధాన్యం కొ నుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు వి జ్ఞప్తి చేసినా.. కేంద్రం తీరు మాత్రం మారడం లే దు.
నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం వాటరింగ్డే సందర్భంగా అప్పన్నపల్లి బ్రిడ్జిపై మొక్కలకు నీరు పోశారు.