మూసాపేట, మార్చి 30 : అడ్డాకుల మండలం బలీదుపల్లికి చెందిన ఎర్రంశెట్టి సాగర్ వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.50వేల చెక్కును బుధవారం వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అందజేశారు. �
దళితులు అర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోయిలకొండ, మార్చి 30 : దళితబంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని వ�
మూసాపేట, మార్చి 30 : తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బుధవారం మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మూసాపేట రైతువేదికలో ఎంపీపీ గూపని కళావతీకొండయ్య అధ్య�
టీఆర్ఎస్ను తట్టుకొనేశక్తి ఏ పార్టీకి లేదు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల అచ్చంపేట, మార్చి 30 : పల్లెలు, గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నదని ప్రభుత్వ విప్, టీఆ
మహబూబ్నగర్, మార్చి 30 : ఢిల్లీలోని ఉభయ సభల్లో కుల గణనపై చర్చించాలని టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే చర్చకు అనుమతించకపోవడంతో ఉభయ సభలను వాకౌట్ చేశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్�
ఉచిత కోచింగ్సెంటర్ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తున్న నోటిఫికేషన్లకు శిక్షణ పొందేందుకు పీజేఆర్ కోచింగ్ సెంటర్ ఆధ్�
కేంద్ర ప్రభు త్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రజావ్యతిరేక విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని వామపాక్ష పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు, ఉ ద్యోగస్తులు మంగళవారం పట్టణంలో నిరసన తె లిపారు.
అలంపూర్ క్షేత్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం అన్నారు. అలంపూర్లోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే రూ.36 కోట్లు మంజూరు చేసిందని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు మ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మంగళవారం వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతెపల్లిలో అత్యధికంగా 42.9 డిగ్రీలు, కొత్తకోట మండలం కానాయపల్లిలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలో మరో 20 ఏండ్లపాటు టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నా రు. మంగళవారం ఉప్పునుంతల మండల కేంద్రంలో ని ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావ
రా ష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సోమవారం జెడ్పీ సమావేశమందిరంలో చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అధ్య�