తెలంగాణ సర్కారు విద్యారంగాకి ప్రాధాన్యత ఇస్తున్నది. ‘మన ఊరు-మనబడి’తో బడుల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు సైతం మంజూరు చేయనున్నది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో 835 పాఠశాలలు ఉండగా.. తొలి విడుతలో 291 పాఠశా�
పట్టణ నలుమూలలా సమాంతరంగా అభివృద్ధి చేసుకుంటు ముందుకు సాగుదామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో 18వ వార్డులో పార్టీ కార్యాలయాన్ని, రూ. 20లక్షలతో నిర్మించిన ముదిరాజ్
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉమ్మడి జిల్లాలోనే జడ్చర్ల శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ 24వ వార్డు పరిధిలోని పద్మా�
వార్డుల్లో నెలకొన్న ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 18వ వార్డులో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ, డ్రైనేజీ నిర్మాణ పనులకు మం
టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత తిరుమల్రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రాజకీయంలో 30 ఏండ్లకుపైగా తిరుమల్రెడ్డితో తనకు అనుబంధం ఉన్నదని, నిక�
శుభకృత్ నామ సంవత్సర ఉ గాది పర్వదినం సందర్భంగా శ్రీశైల క్షేత్రం జన సందోహంగా మారింది. శనివారం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని రథంపై అధిష్టించి క్షేత్ర పురవీధుల్లో ఊరేగించారు.
ప్లవనామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీ శుభకృత్ నామ సంవత్సరాదికి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. మండలంలోని ఆయా గ్రామాలతోపాటు జడ్చర్ల మున్సిపాలిటీలో శనివారం ఉగాది పండగను ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొల్లాపూర్ రైతులు వాణిజ్య పంటలవైపు మొ గ్గుచూపుతున్నారు. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి పండ్ల తోటల పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు.
మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) చైర్మన్గా మహబూబ్నగర్ పట్టణానికి చెందిన గంజి వెంకన్న ముదిరాజ్, మరో 15 మందిని పాలకవర్గ సభ్యులుగా నియమించాలంటూ సీఎం కేసీఆర్కు మంత్రి శ్రీనివాస్గౌడ్�
ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం రానే వ చ్చింది. శనివారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అం తటా పండుగ వాతావరణం నెలకొన్నది.
వనపర్తి, ఏప్రిల్ 1 : ఎన్నో ఎండ్లుగా సాగునీటి కోసం తహతహలాడుతున్న గిరిజనుల గోసను తీరుస్తామని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వశ్యాతండాలో మంత్రి పర్యటిం చి, గిరిజనుల సమస్యలను తెలుసుకున్
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అనవసరంగా ఆరోపణలు చేస్తే సహించం టీఆర్ఎస్ జిల్లా నాయకులు హితవు నారాయణపేట, ఏప్రిల్ 1 : నిత్యం నారాయణపేట ని యోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న అభి వృద్ధి ప్ర�