యాసంగి ధాన్యం కొనాల్సిందేనంటూ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోరుబాట ఢిల్లీకి సెగ తగిలేలా సాగుతున్నది. ‘పంజాబ్ ధాన్యం కొంటరెట్ల.. తెలంగాణ ధాన్యం కొనరెట్ల’ అంటూ సాగించిన ఉద్యమానికి రైతులోకం నుంచి స్వచ్ఛంద
గుడి కంటే బడే మిన్న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మధ్వార్లో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం పాఠశాల అభివృద్ధికి రూ.24,45లక్షలు మంజూరు మరికల్, ఏప్రిల్ 9 : కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభు
మోదీ సర్కార్పై గర్జించిన గులాబీ సేన ఉమ్మడి జిల్లాలో ఉవ్వెత్తున నిరసనలు ప్రతి ఇంటిపై ఎగిరిన నల్లజెండా జిల్లా కేంద్రాల్లో మోటర్ సైకిళ్ల ర్యాలీలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం పాల్గొన్న మంత్రి శ్రీ�
భూమిపై ఉన్న పీవోటీ తొలగించేందుకు రూ.3.50 లక్షల డిమాండ్ ఏసీబీని ఆశ్రయించిన మహిళ మరికల్, ఏప్రిల్ 8 : భూమిపై ఉన్న పీవోటీని తొలగించేందుకు నారాయణపేట జిల్లా మరికల్ రెవెన్యూ అధికారులు లంచం డిమాండ్ చేయగా.. సదరు
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 8 : ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించిన ఘటన నారాయణ పేట జిల్లా ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. దవాఖాన సూపరింటెండెంట్ రంజిత్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఊట్కూర్ మండ
వడ్లను కొనాలని గ్రామగ్రామానా ఆందోళన నల్లజెండాలను ఎగురవేసిన టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపాటు జడ్చర్ల, ఏప్రిల్ 8 : యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుప�