రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్జైన్ కల్వకుర్తి రూరల్, ఏప్రిల్ 12 : సర్కారు దవాఖానాకు వచ్చే గ్రామీణ ప్రాంత రోగులకు మెరుగైన సేవలందించి నమ్మకం పెంచాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ�
ధాన్యం కొంటామన్న సీఎం కేసీఆర్ త్వరలో కొనుగోళ్లు ప్రారంభం యాసంగిలో 3,90,085ఎకరాల్లో వరి ఉత్పత్తి అంచనా 10,15,474 మెట్రిక్ టన్నులు హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు మహబూబ్నగర్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతిన�
పచ్చదనానికి కేరాఫ్ గుండ్లపొట్లపల్లి స్వచ్ఛతలో ఆయా గ్రామాల ప్రజల భాగస్వామ్యం ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకుల హర్షం జడ్చర్లటౌన్, ఏప్రిల్ 12 : మన పల్లెలకు జాతీయ స్థాయి ఖ్యాతి లభించింది. గ్రామాల్లో చే�
చిన్నారుల భవిష్యత్కు భరోసా బాల్యవివాహాలపై ప్రజలకు అవగాహన ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా జాతీయ గుర్తింపు వనపర్తి రూరల్, ఏప్రిల్ 12 : ‘నేటి బాలలే రే పటి పౌరులు’ అనే నాన
కలెక్టర్ ఎస్ వెంకట్రావు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ మహబూబ్నగర్, ఏప్రిల్ 12: ప్రభుత్వం చేపట్టిన పనులను అధికారులు ప్రణాళికాబద్ధంగా చేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్ నుంచి మం�
అదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ మహబూబ్నగర్ ఏప్రిల్ 12: జిల్లాలోని ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డుసభ్యుల ఎన్నికలకు సంబంధించి రూపొందించిన ఓటరు జాబితాపై ఈ నెల 16వ తేదీ వరకు అభ్యంతరాలను తెలి
డీడీలు కట్టిన వెంటనే ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్కో ఏడీ తౌర్యానాయక్ నవాబ్పేట, ఏప్రిల్12: రైతులు వ్యవసాయ బోర్లకు విద్యుత్ వినియోగం కోసం డీడీలు కట్టిన నాలుగైదు రోజుల్లోనే ట్రాన్స్ఫార్మర్ బిగించే ఏ
తోటి మిత్రులకు అండగా నిలుస్తున్న వైనం ‘నేస్తం సహాయ నిధి’ పేరుతో చేయూత ఆదర్శంగా తిమ్మాజిపేట ఎస్సెస్సీ 2005-06 పూర్వ విద్యార్థుల ఆలోచన తిమ్మాజిపేట, ఏప్రిల్ 12;16ఏండ్ల కిందట పదో తరగతి చదివిన వారంతా పూర్వ విద్యార�
ఊట్కూర్, ఏప్రిల్ 12 : మండలంలోని చిన్నపొర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మా ర్కుల జాబితాను మంగళవారం క్లస్టర్ ప్రధానోపాధ్యాయు లు సురేశ్, వెంకట్రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా వార
సీతారాముల కల్యాణానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పాల్గొన్న ఎమ్మెల్యే లు చిట్టెం, పట్నం పలుచోట్ల ఊరేగింపులు, అన్నదాన కార్యక్రమాలు నారాయణపేట టౌన్, ఏప్రిల్ 10 : జిల్లా కేంద్రంలో ఆదివారం శ్రీరామ నవమి వేడు�
స్వచ్ఛ మహబూబ్నగర్గా తీర్చిదీద్దాడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ తేజస్నందల్పవార్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ ఆదేశాల మేరకు ప్రతిఇంటికీ తిరుగుతూ కరపత్రాల ద్యార
హాజరైన మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి టౌన్, ఏప్రిల్ 10 : జిల్లా కేంద్రంలో ఉన్న రామాలయాల్లో రాములోరి లగ్గం ఘనంగా జరిగింది. ముందుగా సీతారాముల ఉత్సవ విగ్రహాలను అలంకరించి పట్టువస్ర్తాలు, కంకణాధారణ, తలంబ్రాల�
దేశ రాజధానిలో నేడు మహా దీక్ష… హస్తినకు చేరుకున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వడ్లు కొనాల్సిందేనంటూ దీక్షకు సిద్ధం మహబూబ్గర్, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి ధాన్యం కొనాల్స�