అదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ మహబూబ్నగర్ ఏప్రిల్ 12: జిల్లాలోని ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డుసభ్యుల ఎన్నికలకు సంబంధించి రూపొందించిన ఓటరు జాబితాపై ఈ నెల 16వ తేదీ వరకు అభ్యంతరాలను తెలి
డీడీలు కట్టిన వెంటనే ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్కో ఏడీ తౌర్యానాయక్ నవాబ్పేట, ఏప్రిల్12: రైతులు వ్యవసాయ బోర్లకు విద్యుత్ వినియోగం కోసం డీడీలు కట్టిన నాలుగైదు రోజుల్లోనే ట్రాన్స్ఫార్మర్ బిగించే ఏ
తోటి మిత్రులకు అండగా నిలుస్తున్న వైనం ‘నేస్తం సహాయ నిధి’ పేరుతో చేయూత ఆదర్శంగా తిమ్మాజిపేట ఎస్సెస్సీ 2005-06 పూర్వ విద్యార్థుల ఆలోచన తిమ్మాజిపేట, ఏప్రిల్ 12;16ఏండ్ల కిందట పదో తరగతి చదివిన వారంతా పూర్వ విద్యార�
ఊట్కూర్, ఏప్రిల్ 12 : మండలంలోని చిన్నపొర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మా ర్కుల జాబితాను మంగళవారం క్లస్టర్ ప్రధానోపాధ్యాయు లు సురేశ్, వెంకట్రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా వార
సీతారాముల కల్యాణానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పాల్గొన్న ఎమ్మెల్యే లు చిట్టెం, పట్నం పలుచోట్ల ఊరేగింపులు, అన్నదాన కార్యక్రమాలు నారాయణపేట టౌన్, ఏప్రిల్ 10 : జిల్లా కేంద్రంలో ఆదివారం శ్రీరామ నవమి వేడు�
స్వచ్ఛ మహబూబ్నగర్గా తీర్చిదీద్దాడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ తేజస్నందల్పవార్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ ఆదేశాల మేరకు ప్రతిఇంటికీ తిరుగుతూ కరపత్రాల ద్యార
హాజరైన మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి టౌన్, ఏప్రిల్ 10 : జిల్లా కేంద్రంలో ఉన్న రామాలయాల్లో రాములోరి లగ్గం ఘనంగా జరిగింది. ముందుగా సీతారాముల ఉత్సవ విగ్రహాలను అలంకరించి పట్టువస్ర్తాలు, కంకణాధారణ, తలంబ్రాల�
దేశ రాజధానిలో నేడు మహా దీక్ష… హస్తినకు చేరుకున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వడ్లు కొనాల్సిందేనంటూ దీక్షకు సిద్ధం మహబూబ్గర్, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి ధాన్యం కొనాల్స�
యాసంగి ధాన్యం కొనాల్సిందేనంటూ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోరుబాట ఢిల్లీకి సెగ తగిలేలా సాగుతున్నది. ‘పంజాబ్ ధాన్యం కొంటరెట్ల.. తెలంగాణ ధాన్యం కొనరెట్ల’ అంటూ సాగించిన ఉద్యమానికి రైతులోకం నుంచి స్వచ్ఛంద
గుడి కంటే బడే మిన్న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మధ్వార్లో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం పాఠశాల అభివృద్ధికి రూ.24,45లక్షలు మంజూరు మరికల్, ఏప్రిల్ 9 : కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభు
మోదీ సర్కార్పై గర్జించిన గులాబీ సేన ఉమ్మడి జిల్లాలో ఉవ్వెత్తున నిరసనలు ప్రతి ఇంటిపై ఎగిరిన నల్లజెండా జిల్లా కేంద్రాల్లో మోటర్ సైకిళ్ల ర్యాలీలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం పాల్గొన్న మంత్రి శ్రీ�