ప్రారంభమైన సలేశ్వరం జాతర దర్శనానికి పోటెత్తిన భక్తులు మార్మోగిన లింగమయ్య నామస్మరణ వస్తున్నాం లింగమయ్యా.. అంటూ భక్తులు అడవి బాట పట్టారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతర శుక్రవారం ప్రా�
గ్రూప్స్, పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ ట్రైనింగ్తోపాటు ైస్టెఫండ్ పరీక్షలో మెరిట్ ప్రకారం ఎంపిక దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు స్టడీ సర్కిళ్ల ద్వారా నిర్వహణ వనపర్తి, ఏప్రిల్ 15 (నమస�
మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆకట్టుకున్న సంపూర్ణ శతావధానం మహబూబ్నగర్, ఏప్రిల్ 15 : కవిత్వంతో స మాజాన్ని మేల్కొల్పుదామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్నగర్�
చుట్టూ కొండా.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు.
గిరిజనుల ఆరాధ్య దైవమైన గురులోకా మాసంద్ ప్రభువు (బావాజీ) మ హా జాతర రాష్ట్రంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచినది. నాలుగు రోజులపాటు జరిగే జాతరకు రాజస్థాన్, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, ఏపీ నుంచి భక్తులు లక్షలాదిగా త�
రైతాంగానికి అండగా నిలుస్తు న్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోన్రెడ్డి అన్నారు. మండలంలోని అమీన్పూర్లో రైతు వేదిక ప్రారంభోత్సవానికి గురువారం హాజరైన ఎమ్మెల్యేను రైతుబంధు సమిత�
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు నారాయణపేట, ఏప్రిల్ 13 : రైతును రాజు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతుల పక్ష�
నేటినుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలు వివిధ ప్రాంతాలనుంచి రానున్న భక్తులు ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు కోయిలకొండ, ఏప్రిల్ 13 : కొలిచేవారికి కొంగు బంగారంగా పేరుగాంచిన కోయిలకొండ వీరభద్రస్వామి ఉత్సవ�
స్కోచ్ అవార్డులు రావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు అత్యంత వెనుకబడిన, పేద, వలసల జిల్లాగా పేరొందిన మహబూబ్ నగర్ నేడు వివిధ అ�
యాసంగి వడ్లు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం మూసాపేట, ఏప్రిల్ 13 : యాసంగి వడ్లను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్
ధాన్యం కొంటామన్న నిర్ణయంపై హర్షం ఉమ్మడి జిల్లాలో సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు కృతజ్ఞతలు తెలియజేసిన అన్నదాతలు యాసంగిలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకట�
ఉమ్మడి జిల్లాలో 824 కేంద్రాలు ఏర్పాటు పక్క రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా చూడాలన్న రైతులు యాసంగిలో పండిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుం
గన్నీ బ్యాగులు, వాహనాల కొరత లేకుండా చూడాలి ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేయాలి కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రి