పాలమూరు మినీ ట్యాంక్బండ్, శిల్పారామం త్వరగా పూర్తవాలి పెద్ద చెరువులోని ఐలాండ్ వరకు సస్పెన్షన్ బ్రిడ్జికి ప్రతిపాదనలు పంపాలి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 20 : మ హబూబ్నగర
పనులు తన, మన తారతమ్యం లేకుండా చేపట్టాలి ఒండ్రుమట్టితో భూములు సారవంతం వెల్టూరు గోపాల సముద్రం పనులు పూర్తి చేయాలి గట్లఖానాపూర్కు త్వరలో సాగునీరు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పెద్దమందడ�
ప్రియుడిపై మోజుతో భర్తను హతమార్చిన భార్య మూడు నెలల కిందట చోటు చేసుకున్న ఘటన మృతుడి అన్న ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి.. వనపర్తి టౌన్, ఏప్రిల్ 20 : ప్రియుడిపై మోజు తో వివాహిత తన భర్తను కిడ్నాప్ చేసి హత్య �
సెక్రటేరియట్ విధానానికి శ్రీకారం విజిటర్స్కు ప్రత్యేక పాస్లు కేవలం సాయంత్రం వేళల్లో అధికారులను కలిసే అవకాశం ప్రజలకు సులభతరం కానున్న సేవలు వనపర్తిలో త్వరలో ప్రారంభం కానున్న ప్రక్రియ వనపర్తి, ఏప్రి �
కర్షకులకు సీఎం కేసీఆర్ రైతులను దగా చేసిన బీజేపీ : క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మహబూబ్నగర్ రూరల్: కేంద్రం వడ్లు కొనకుండా మోసం చేస్తుందనే విషయం �
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేష న్ షెడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యా ర్డుల ఏర్పాటుతో గ్రామాలు అ�
ప్రతిఒక్కరూ భక్తిభావంతో మెలిగి సన్మార్గంలో పయనించాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కొత్తపల్లిలో మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశా రు.
లక్ష్మీవేంకటేశ్వస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా ఆదివారం మండలంలోని గుడెబల్లూర్లో తె ల్లవారుజామున ఆలయ ప్రాంగాణం నుంచి భారీగా రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవ మహోత్సవానికి వివ�
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి �
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 17 : మహబూబ్నగర్ పట్టణం నడిబొడ్డులో ఉన్న ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్న ఆ చెట్ల వయసు సుమారు 150 నుంచి 200 ఏడ్లు. ఈ భారీ వృక్షాలు నిజాం కాలంలో నాటినవి. అయితే పట్టణం విస్త�
దేశంలోని లంబాడీలు తమ ఆరాధ్య దైవంగా కొలిచే గురు లోకామసంద్ (బావోజీ) జాతరను రాష్ట్ర జాతరగా జరుపుకునేవిధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఆబ్కారీ, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అ�
చిన్న కిరాణ దుకాణాలను టార్గెట్ చేసుకొని కొందరు నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్నట్లు తెలుస్తున్నది. జడ్చర్లలోని విజయనగర్కాలనీలో ఓ కిరాణ దుకాణాదారుడికి నకిలీ నోట్లు ఇచ్చిన ఘటనతో ఈ దందా వెలుగులోకి వచ�
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి గాంచిన సలేశ్వరం క్షేత్రం బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. మూడు రోజులుపాటు నల్లమల ప్రాంతం లింగమయ్య నామస్మరణతో మార్మోగింది. రెండు ఏండ్ల విరామం తర్వాత సలేశ్వ�