గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సమస్య ఏర్పడొద్దు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 25 : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయా�
యాసంగిలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని పోతులమడుగులో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు.. ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో కనిపిస్తున్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి ఆదివారం నర్వ మండలంల
హరితహారానికి ఆర్థిక చేయూత ప్రజాప్రతినిధుల నుంచి ప్రజలు,విద్యార్థుల వరకూ.. తెలంగాణకు హరితనిధి పేరిట నిధుల సేకరణ నెల నుంచి ప్రారంభమైన వసూళ్లు పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు వానాకాలం నుంచి అమలు �
జిల్లాలోని నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం లో ఆదివారం 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ పరీక్షకు విశేషస్పందన లభించింది.
జిల్లాలోని వివిధ ఆదర్శ పాఠశాలల్లో మోడల్ స్కూల్ ప్రవేశం కోసం ఆదివా రం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 6వ తరగతి ప్రవేశం కోసం గుండుమాల్, ధన్వాడల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 415 మంది విద్యా�
డబుల్లైన్ పూర్తవ్వడంతో కొత్తగా రైళ్లను ప్రారంభించేందుకు సం బంధిత శాఖ సిద్ధమైంది. గతంలో తిరిగే లోక ల్ రైళ్లను కరోనా కారణంగా ఆపేసిన రైల్వే శా ఖ తిరిగి రేపటి నుంచి పునరుద్ధరించనున్నది.
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని శనివారం పట్టణంలోని హౌసింగ్బోర్డుకాలనీలో ముస్లింలకు రంజాన్ కి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మహా సంగ్రామ పాదయా త్ర శనివారం పదో రోజు వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని కిష్ణంపల్లి నుంచి ఈర్లది న్నె, మిట్టనందిమల్ల గ్రామల మీదుగా
అలంపూర్ టూ కర్నూల్ భూగర్భ మార్గం యాత్రికులను అబ్బురపరుస్తున్న నిర్మాణం అలంపూర్, ఏప్రిల్ 23 : అలంపూర్లో రాజుల కా లంలో నిర్మించిన అపూర్వ కట్టడాలు యాత్రికులను అ బ్బురపరుస్తున్నాయి. కాలగమనంలో అలనాటి శి�