‘కనిపించే మూడు సింహాలు’..అంటూ ఓ సినీ హీరో పవర్ఫుల్ డైలాగ్ స్టార్ట్ చేసినా.., ‘పోలీసోడి ఒంటి మీద యూనిఫాం కూడా డ్యూటీ చేస్తది’ అంటూ ప్రత్యేకంగా రాసినా..‘సలాం పోలీస్' అంటూ పాట రాసినా అది వాళ్లకే చెల్లుతుం
పేదలకు కొండంత అండగా టీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని టీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మండలం, పట్టణానికి చెం దిన 27 మంది లబ్ధిదారులకు సో�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి భూ లక్ష్మమ్మ ఆలయ, మఠం ప్రారంభం ముస్లింలకు రంజాన్ తోఫాలు పంపిణీ మక్తల్ రూరల్, ఏప్రిల్ 25 : గ్రామ దేవతల ఆశీస్సులు ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఎమ్మెల్యే చిట్టెం రా
గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సమస్య ఏర్పడొద్దు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 25 : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయా�
యాసంగిలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని పోతులమడుగులో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు.. ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో కనిపిస్తున్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి ఆదివారం నర్వ మండలంల
హరితహారానికి ఆర్థిక చేయూత ప్రజాప్రతినిధుల నుంచి ప్రజలు,విద్యార్థుల వరకూ.. తెలంగాణకు హరితనిధి పేరిట నిధుల సేకరణ నెల నుంచి ప్రారంభమైన వసూళ్లు పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు వానాకాలం నుంచి అమలు �
జిల్లాలోని నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం లో ఆదివారం 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ పరీక్షకు విశేషస్పందన లభించింది.
జిల్లాలోని వివిధ ఆదర్శ పాఠశాలల్లో మోడల్ స్కూల్ ప్రవేశం కోసం ఆదివా రం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 6వ తరగతి ప్రవేశం కోసం గుండుమాల్, ధన్వాడల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 415 మంది విద్యా�