అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి మూడు నెలల్లో కళాభారతి, ఆరునెలల్లో మార్కెట్ పూర్తి కావాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల్ల
81 వేల జాబ్లకు ఒకేసారి ప్రకటన సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే జోనల్ వ్యవస్థ స్థానికులకే దక్కనున్న 95 శాతం ఉద్యోగాలు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పెద్ద మొత్తంలో ఉద్యోగాలను భర్తీ చేయాలనుకున్న ప్రభుత్వ �
ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు చేసిన అధికారులు బిజినేపల్లి, ఏప్రిల్ 29 : మండలంలోని వట్టెం గ్రామంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశపరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ భాస్కర్క�
ఫోకస్డ్గా చదివితే విజయం మీదే ఎవరితో మీకు పోటీ వద్దు.. మీకు మీరే కాంపిటేటర్ సిలబస్పై అవగాహన ఉంటే ఉద్యోగం గ్యారెంటీ సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన వక్త�
వామ్మో ఇవేం ఎండలు.. మే దగ్గర పడుతున్న కొద్దీ పెరుగుతున్న తీవ్రత ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తుతున్న జనం కానాయపల్లి, అడ్డాకులలో అత్యధికంగా 43.8 డిగ్రీలు నమోదు శీతల పానీయాలతో ఉపశమనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు
బండి సంజయ్ను ప్రశ్నించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ హన్వాడలో ధాన్యం కొనుగోలు ప్రారంభం ముస్లింలకు తోఫా పంపిణీ..ఇఫ్తార్ విందు మహబూబ్నగర్లో మిషన్ భగీరథ ఎస్ఈ కార్యాలయం ప్రారంభం ‘కేంద్ర ప్రభుత్వం పెట్�
అన్ని రకాలు గా రైతులకు అండగా నిలుస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణే అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో ని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గ�
టీఆర్ఎస్లోకి కొనసాగుతున్న వలసలు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న బీజేపీ వార్డుసభ్యుడు మర�
సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు.. నాగర్కర్నూల్, రాజాపూర్లో రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, లక్ష్మారెడ్డి మైనార్టీల సంక్షేమానికి కృషి రాజాపూర్, ఏప్రిల్ 28 : రాష�
గతేడాది జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,479 ఎకరాల్లో పంటసాగు 2022-23లో 6,203 ఎకరాల సాగు లక్ష్యం మే 15 వరకు దరఖాస్తుల స్వీకరణ గద్వాల, ఏప్రిల్ 28 : రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. పంట మార్పిడి చేసి ర�