వేసవిలో తాగునీటి ఇబ్బందులకు చెక్ నల్లమలలో 180 సాసర్పిట్ల ఏర్పాటు ట్యాంకర్లతో నీటి సరఫరా పలుచోట్ల సోలార్ పంపులు ఏర్పాటు అచ్చంపేట, ఏప్రిల్ 26 : అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నద�
క్రీడామైదానాల అభివృద్ధికి కృషి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 26 : మైనార్టీల సం క్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆశ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు అందజేత పంచాయతీ భవనాలు పూర్తి చేయాలి ఊట్కూర్, ఏప్రిల్ 26 : వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్�
‘కనిపించే మూడు సింహాలు’..అంటూ ఓ సినీ హీరో పవర్ఫుల్ డైలాగ్ స్టార్ట్ చేసినా.., ‘పోలీసోడి ఒంటి మీద యూనిఫాం కూడా డ్యూటీ చేస్తది’ అంటూ ప్రత్యేకంగా రాసినా..‘సలాం పోలీస్' అంటూ పాట రాసినా అది వాళ్లకే చెల్లుతుం
పేదలకు కొండంత అండగా టీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని టీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మండలం, పట్టణానికి చెం దిన 27 మంది లబ్ధిదారులకు సో�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి భూ లక్ష్మమ్మ ఆలయ, మఠం ప్రారంభం ముస్లింలకు రంజాన్ తోఫాలు పంపిణీ మక్తల్ రూరల్, ఏప్రిల్ 25 : గ్రామ దేవతల ఆశీస్సులు ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఎమ్మెల్యే చిట్టెం రా
గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సమస్య ఏర్పడొద్దు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 25 : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయా�
యాసంగిలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని పోతులమడుగులో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు.. ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో కనిపిస్తున్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి ఆదివారం నర్వ మండలంల