కల్వకుర్తి, మే 5: రాహుల్ గాంధీ అడుగుపెట్టిన చోట కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుండటంతో ఐరన్లెగ్గా మారిపోయాడని మాజీ మంత్రి చిత్తరంజన్దాస్ ఎద్దేవా చేశారు. గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు �
రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కల్వకుర్తి, మే 5: అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్న రాష్ట్ర �
స మైక్య రాష్ట్రంలో కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయానికి కేవలం ఆరు గంటల విద్యుత్ మాత్రమే వచ్చేది. అ ది కూడా పగలు 3 గంటలు.. రాత్రి 3 గంటల మేర ఉండే ది. లోడ్ ఎక్కువగా ఉండడంతో ట్రాన్స్ఫార్మర్లు తరచుగా �
పట్నం చదువులు పల్లెకు దగ్గరవ్వాలన్న సంకల్పం.. గ్రామీణప్రాంత విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశం..ఆర్థిక ఇబ్బందులతో చదువుకు, కొలువుకు దూరం కావొద్దనే గతంలో ఎన్నడూ ఎవరూ చేయని ఓ ఆలోచనకు సర్కార్ శ్రీకా�
పద్మశ్రీ కిన్నెర మొగుల య్య ఇంట్లో విషాదం నెలకొన్నది. ప్రమాదవశాత్తు రోడ్డుపై జారిపడి కుమార్తె బుద్దుల రాములమ్మ (38) మృతి చెందింది. వివరాల ఇలా.. మొగుల య్య రెండో కుమార్తె రాములమ్మను నాగర్కర్నూల్ మండలం లింగస�
కేంద్రం తె లంగాణపై సవతి తల్లి ప్రేమ చూ పుతున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు ధ్వజమెత్తా రు. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోలు చేయకుండా మన రైతులపై మోదీ సర్కార్ వివక్ష చూపుతున్నదని విమర్శిం�
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు మతకల్లోహాలు సృష్టించడం.. హిందూ, ము స్లింల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధిపొందడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారిందని క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు.
ఉమ్మడి జిల్లాలో కిటకిటలాడిన ఈద్గాలు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు మహబూబ్నగర్ టౌన్, మే 3 : మత సా మరస్యానికి ప్రతీక మన తెలంగాణ రాష్ట్రమని క్
ధాన్యం కొంటామని మోసం చేసిన మోదీ ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మే 3 : కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని మాయమాటలు చెబుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్
కోయిలకొండ, మే 3: మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఎంపీపీ శశికళా, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని కొతలాబాద్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని �