ఉమ్మడి జిల్లాలో కిటకిటలాడిన ఈద్గాలు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు మహబూబ్నగర్ టౌన్, మే 3 : మత సా మరస్యానికి ప్రతీక మన తెలంగాణ రాష్ట్రమని క్
ధాన్యం కొంటామని మోసం చేసిన మోదీ ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మే 3 : కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని మాయమాటలు చెబుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్
కోయిలకొండ, మే 3: మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఎంపీపీ శశికళా, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని కొతలాబాద్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని �
రూ.14కోట్ల అభివృద్ధి పనులు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ ప్రారంభం మహబూబ్నగర్, మే 3: లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుందని పర్యాటక, ఎక్
ఆ దిశగా అధికారులు కృషి చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శ్రీరంగాపురం, మే 3 : గ్రామాల్లోని స మస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధి
క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ టీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మహబూబ్నగర్, మే 3 : నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సంక్షేమాన్నవుతానని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనావిధానంతో రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి సాధిస్తున్నదని జడ్చ ర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని తిర్మలాపూర్లో సోమవారం రైతువేదికను ప్రారంభించి మొక్కలు నాటారు.
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సామాన్యు ల వివరాలతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాలు సృష్టించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
పాఠశాలలు పునఃప్రారంభం నాటికి మనఊరు-మనబడి కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఏటా సుమారు 14 లక్షల మంది వలసలు వెళ్లేవారు. వీరిలో సింహభాగం మహారాష్ట్రలోని ముంబయి, పుణెకు వెళ్లి అక్కడి వివిధ పనులు చేసుకుని ఉపాధి పొందేవారు.
గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్ ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం బాలానగర్, మే 1: కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పథకాలను అమలు చేస్తున్నదని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ �