రైతులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు నవాబ్పేట, మే 10 : పొలాలను సారవంతం చేసేందుకు గానూ ప్రభు త్వం సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తోందని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్�
జడ్చర్లటౌన్, మే 10 : ప్రతిఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని పలువురు వక్తలు కోరారు. జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం, జీవవైవిధ్య అభివృద్ధ్ది సమా ఖ్య ఆధ్వర్యం
మక్తల్ టౌన్, మే 10 : చదువుతోపాటు క్రీడల్లోనూ రా ణించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ క�
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప�
నేడు జిల్లాకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రూ.81.94 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు గోల్డ్ సోక్ మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ దాహార్తిని తీర్చే ‘భగీరథ’ పంప్ హౌస్ ప్రారంభం ఏర్పాట్లు ప�
మనిషికి నాగరికతను నేర్పింది వారే.. తెలంగాణలో అధికారికంగా భగీరథ జయంతి అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం : మంత్రి శ్రీనివాస్గౌడ్ మనిషికి నాగరికతను నేర్పింది వారే.. అధికారికంగా భగీరథ మహర్షి జయంతి క్రీడా శాఖ �
8వ విడుతకు అధికారుల కసరత్తు ఆగస్టులోపు పూర్తి చేసేలా కార్యాచరణ నర్సరీల్లో సిద్ధమవుతున్న మొక్కలు జూలైలో నాటేలా అధికారుల ఏర్పాట్లు పల్లె ప్రకృతి, బృహత్ వనాలతో పల్లెల్లో పచ్చదనం నాగర్కర్నూల్, మే 8 (నమస్�
జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి అప్పాయిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం వనపర్తి రూరల్, మే 8: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని
రేవల్లి, మే 8: వనపర్తి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మొదలాయ్యా యి. పార్టీలోని తన అభిమానులు, కార్యకర్తలను దూరం పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపి స్తూ నాగపూర్కు చెం దిన ప్రముఖ రియల్ఎస్టేట్ వ్�
మతతత్వ రాజకీయాలను సహించం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కొత్తకోట, మే 8 : మెరుగైన విద్యాబోధనే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు క�
మహబూబ్నగర్ రూరల్, మే 8 : దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మండలం జమిస్తాపూర్లో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి, మైసమ్మ విగ్రహాల ప్రతిష్ఠాప�
మహబూబ్నగర్టౌన్, మే 8: మండలంలోని పార్పల్లి ప్రాతమిక పాఠశాలలో మాతృదినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు వీరయ్య, శ్రీశైలం, నాగరాజు, ఉమర్ చిన్నారులతో వేసిన మాతృదినోత్