శిల్పారామం, మినీట్యాంక్ బండ్ పనులు వేగవంతం చేయాలి మహబూబ్నగర్ను మహానగరంగా తీర్చిదిద్దుతాం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్, మే 11: మహబూబ్నగర్ను సుందరపట్టణంగా తీర్చిదిద్దుతా�
ఉమ్మడి గట్టు మండల రైతులు ఏండ్లు గా ఎదురుచూస్తున్న గట్టు ‘నలసోమనాద్రి’ ఎత్తిపోతల కల నెరవేరనున్నది. పనులకు ఈనెల 18న శ్రీకారం చుట్టనున్నారు. కాగా ఎత్తిపోతల ప్రతిపాదిత ప్రాంతం మల్లాపురంతండా సమీపంలోని గజ్జల�
హైదరాబాద్-బెంగళూరు హైవే వెంట డిమాండ్ పోలేపల్లి సెజ్, ఐటీ పార్కుతో అభివృద్ధి హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా వెంచర్లు 14, 15 తేదీల్లో ‘నమస్తే’ పాపర్టీ షో ఒకే వేదికపై రియల్, బ్యాంకులు, నిర్మాణ సంస్థలు మహబూబ�
మరికల్ తాసిల్దార్గా పని చేయడానికి తాసిల్దార్లు జంకుతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వ రకు నలుగురు తాసిల్దార్ల్లో ఇద్దరు ఏసీబీ అధికారులకు ప ట్టుబడగా మరో ఇద్దరు నెల రోజుల్లోనే బదిలీ కావడంతో మండలంలో చర్చన�
రైతులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు నవాబ్పేట, మే 10 : పొలాలను సారవంతం చేసేందుకు గానూ ప్రభు త్వం సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తోందని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్�
జడ్చర్లటౌన్, మే 10 : ప్రతిఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని పలువురు వక్తలు కోరారు. జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం, జీవవైవిధ్య అభివృద్ధ్ది సమా ఖ్య ఆధ్వర్యం
మక్తల్ టౌన్, మే 10 : చదువుతోపాటు క్రీడల్లోనూ రా ణించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ క�
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప�
నేడు జిల్లాకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రూ.81.94 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు గోల్డ్ సోక్ మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ దాహార్తిని తీర్చే ‘భగీరథ’ పంప్ హౌస్ ప్రారంభం ఏర్పాట్లు ప�
మనిషికి నాగరికతను నేర్పింది వారే.. తెలంగాణలో అధికారికంగా భగీరథ జయంతి అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం : మంత్రి శ్రీనివాస్గౌడ్ మనిషికి నాగరికతను నేర్పింది వారే.. అధికారికంగా భగీరథ మహర్షి జయంతి క్రీడా శాఖ �
8వ విడుతకు అధికారుల కసరత్తు ఆగస్టులోపు పూర్తి చేసేలా కార్యాచరణ నర్సరీల్లో సిద్ధమవుతున్న మొక్కలు జూలైలో నాటేలా అధికారుల ఏర్పాట్లు పల్లె ప్రకృతి, బృహత్ వనాలతో పల్లెల్లో పచ్చదనం నాగర్కర్నూల్, మే 8 (నమస్�
జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి అప్పాయిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం వనపర్తి రూరల్, మే 8: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని