సమయపాలన పాటించని డాక్టర్పై చర్యలు సక్రమంగా విధులు నిర్వహించాలని హితవు మన బడిని మనమే బాగు చేసుకుందాం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి దామరగిద్ద, మే 14 : విధులు సక్రమంగా నిర్వహించి �
8వ విడుత హరితహారానికి ప్రణాళికలు సిద్ధం జిల్లాలో 79లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యం వివిధ శాఖలకు కేటాయింపులు అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ నారాయణపేట టౌన్, మే 14 : అటవీ విస్తీర్ణాన్ని పెంచడంతో పర్యా�
‘మన ఊరు- మన బడి’తో మౌలిక వసతులు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మూసాపేట, మే 14 : ప్రభుత్వ బడుల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర�
సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, మే 14 (నమస్తే తెలంగాణ) : ఇంటింటికీ మిషన్ భగీరథ జలాలు అందించాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆ�
మహబూబ్నగర్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లాలో తొలిసారిగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీన్యూస్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో శనివారం ప్రారంభం కానుంది. రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న సుదర�
ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,960 మద్దతు ధర వివిధ జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిరంజన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ వనపర్తి, మే 13 : రైతులు నష్టపోవొద్దని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి ధాన్యం కొనుగోలు చే
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తాడూరు, మే 13 : మండల కేంద్రంలోని కొమ్ముగుట్టన అయ్యప్పస్వామి విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా �
రపాలకశాఖ మంత్రి కేటీఆర్ నారాయణపేట, మే 13 : రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మ న్లు నారాయణపేట పట్టణాన్ని ఆదర్శంగా తీసుకొని మీ పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక
ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి నవాబ్పేట, మే 13 : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ యాదిరెడ్డి ఆశయసాధనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మహబూబ్నగర్ ఎంపీ మన్న�
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఎస్పీ వెంకటేశ్వర్లు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 13 : రైతులకు నష్టం కలిగించే చర్యలను సహించేదిలేదని, నాసిరకం విత్తనాలను విక్రయించే వ్యాపారులపై కఠినంగా వ్యవహరిస్త�
నారాయణపేట టౌన్, మే 13 : దళితబంధు మొదటి విడుత లబ్ధిదారులకు యూనిట్లను త్వరితగతిన పంపిణీ చేయాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో దళితబంధు పురోగతిపై ప్రత్యేక అధికార
నర్సరీల్లో 18లక్షల మొక్కల పెంపకం మొక్కలు నాటేందుకు ఖాళీ స్థలాల గుర్తింపు హన్వాడ, మే 13 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికారులు స న్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ టార్�