ప్రత్యేక పూజలు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల/జడ్చర్లటౌన్, మే 11 : పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో బుధవారం వాసవీమాత జయంతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవోపా ఆధ్వర�
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మండలంలోని పగిడ్యాల్, రంగారెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పరీక్షకు 11,284 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 10,664 మంది విద్యార్థులు హాజరయ్యారు.
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు సమీక్షా సమావేశంలో ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 11: పోలీసులపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకొనేందుకు నిరంతరం కృషి చేయాలని ఎస్పీ ఆర�
శిల్పారామం, మినీట్యాంక్ బండ్ పనులు వేగవంతం చేయాలి మహబూబ్నగర్ను మహానగరంగా తీర్చిదిద్దుతాం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్, మే 11: మహబూబ్నగర్ను సుందరపట్టణంగా తీర్చిదిద్దుతా�
ఉమ్మడి గట్టు మండల రైతులు ఏండ్లు గా ఎదురుచూస్తున్న గట్టు ‘నలసోమనాద్రి’ ఎత్తిపోతల కల నెరవేరనున్నది. పనులకు ఈనెల 18న శ్రీకారం చుట్టనున్నారు. కాగా ఎత్తిపోతల ప్రతిపాదిత ప్రాంతం మల్లాపురంతండా సమీపంలోని గజ్జల�
హైదరాబాద్-బెంగళూరు హైవే వెంట డిమాండ్ పోలేపల్లి సెజ్, ఐటీ పార్కుతో అభివృద్ధి హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా వెంచర్లు 14, 15 తేదీల్లో ‘నమస్తే’ పాపర్టీ షో ఒకే వేదికపై రియల్, బ్యాంకులు, నిర్మాణ సంస్థలు మహబూబ�
మరికల్ తాసిల్దార్గా పని చేయడానికి తాసిల్దార్లు జంకుతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వ రకు నలుగురు తాసిల్దార్ల్లో ఇద్దరు ఏసీబీ అధికారులకు ప ట్టుబడగా మరో ఇద్దరు నెల రోజుల్లోనే బదిలీ కావడంతో మండలంలో చర్చన�
రైతులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు నవాబ్పేట, మే 10 : పొలాలను సారవంతం చేసేందుకు గానూ ప్రభు త్వం సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేస్తోందని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్�
జడ్చర్లటౌన్, మే 10 : ప్రతిఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని పలువురు వక్తలు కోరారు. జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం, జీవవైవిధ్య అభివృద్ధ్ది సమా ఖ్య ఆధ్వర్యం
మక్తల్ టౌన్, మే 10 : చదువుతోపాటు క్రీడల్లోనూ రా ణించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ క�
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప�