సొంత ఊరిలోనే పని కొనసాగుతున్న పనులు దినసరి కూలీ రూ.257 చెల్లించేలా నిర్ణయం జిల్లాలో దాదాపు 200 రకాల పనులు 280 గ్రామాలు, 32,447 జాబ్ కార్డులు ప్రతిరోజూ 27,969 మంది హాజరు నారాయణపేట టౌన్, మే 21 : సొంత ఊరిలోనే ఉపా ధి కల్పించడ�
వంటింటి నూనె ప్యాకెట్ నుంచి మొదలు నిత్యావసర ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. నవోదయ, ఉన్నతవిద్య కళాశాల ఏర్పాటులో బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం సహాయనిరాకరణ చేస్�
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా స్థానిక యువతకు మాత్రమే 95శాతం ఉద్యోగాలు దక్కు తాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ యువతకే ఎక్కువ ఉద్యోగాలు ర�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లోకి వలస వస్తున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు.
గ్రామీణ మట్టి పరిమళాలు అంతర్జాతీయ స్థాయిలో మెరవనున్నారు. పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన ఉమాశంకర్, అశోక్ అనే యువకులు టార్గెట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ�
దళితబంధు పథకంలో గ్రౌండింగ్ అయిన యూనిట్లను ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నా రు. దళితబంధుపై శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమాజం బాగుండాలనే తపన ఉంటే చాలదు.. అందుకు తనవంతు కృషిచేయాలి.. అంటే దృఢ సంకల్పం ఉండాలని అదేబాటలో నడుస్తున్నాడు కలుగొట్ల శేషు. యూత్ఫర్ పబ్లిక్ అనే పేరుతో శాంతినగర్లో ఉచిత శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి శభా
పచ్చిరొట్ట సాగుతో భూసారం పెరుగుతుందని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంలో శుక్రవారం రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు.
మినీ ట్యాంక్ బండ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పెద్ద చెరువుపై నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనుల ను శుక్రవారం ఆ
సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తున్న జీలు గ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మె ల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆగ్రోస్ రై తు సేవా కేంద్రాల్లో జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన�
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సర్వ త్రా సిద్ధమయ్యారు. ఈనెల 23 నుం చి 28వ తేదీ వరకు నిర్వహించాల్సిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త�