ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అ దనపు డైరెక్టర్ అమర్సింగ్ నాయక్ అన్నారు.
వాహనాల ఫిట్నెస్ రెన్యువల్పై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హేయనీయమని టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ అన్నారు. మోట రు వాహన చట్టం సవరణపై నిరసన వ్యక్తం చేస్తూ గురువారం జిల్లా కేంద్�
దళితబంధు యూనిట్లు పెంచడం హర్షణీయం సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్ చిత్రపటానికి క్షీరాభిషేకం హన్వాడ, మే 19 : దళితబాంధవుడు సీఎం కేసీఆర్ అని దళిత సంఘాల నాయకులు కొనియాడారు. దళితబంధు పథకం యూనిట్లను నియ
మున్సిపాలిటీలో అ త్యవసర కౌన్సిల్ సమావేశం గురువా రం చైర్పర్సన్ శిరీష అధ్యక్షతన నిర్వహించారు. పట్టణ ప్రగతిలో చేపట్టాల్సి న పనులపై చర్చించారు. పనులపై తీ ర్మానం చేసి 16 వార్డులకుగానూ రూ. 16లక్షలను కేటాయిస్�
కొల్లాపూర్ మామిడికి అధిక డిమాండ్ రంగంలోకి దిగిన దళారులు అడ్డాగా మారిన కొల్లాపూర్, పీకేపల్లి పోటాపోటీగా కొనుగోళ్లు.. ఢిల్లీ, ముంబయికి పండ్ల ఎగుమతి తక్కువ ధరతో దగాకు గురవుతున్న మామిడి రైతులు లాభాలు ఆర్
సహజ సిద్ధమైన ఎరువులతోనే అధిక దిగుబడులు రసాయన ఎరువుల వినియోగం అనర్థదాయకం క్షీణిస్తున్న భూ సారం, రోగాల బారిన ప్రజలు వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ రసాయన అవశేషాలు సూచనలు పాటిస్తే శ్రేయస్కరం పంటల సాగులో సహజసిద్ధమ
పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పవన్కుమార్ ఘనంగా జడ్చర్ల బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం జడ్చర్లటౌన్, మే 18: ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ కీలకమైందని పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్