డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా ఖోఖో క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం మక్తల్ రూరల్, మే 18: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా అన్న�
ఊట్కూర్, మే 18: మండలంలోని తిప్రాస్పల్లి అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్న�
20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి 15 రోజుల పాటు పారిశుధ్యంపై దృష్టి ప్రతి నెలా నిధుల కేటాయింపు నాలుగు విడుతల్లో అభివృద్ధి పరుగులు మహబూబ్నగర్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె, పట్టణ ప్రగతి పథకాల�
కొల్లాపూర్లో ఆర్ఎంపీ నిర్వాకం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు కొల్లాపూర్లో ఓ ఆర్ఎంపీ నిర్వాకం కొల్లాపూర్, మే 17: అమాయక రైతులకు అప్పిచ్చి… అసలు, వడ్డీని రైతులు తిరిగి చెల్లించినా కక్కుర్తిపడి భూమ
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి, మే 17: వచ్చేనెల 4న కోస్గి మున్సిపాలిటీలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వెల్లడించారు. మంగళవారం కోస్గిలో ఏర్పాటు చేసిన
స్వచ్ఛమైన నీటి కొలనుగా మినీ ట్యాంక్బండ్ పాలమూరుకు మరింత శోభ మంత్రి శ్రీనివాస్గౌడ్ రూ.14కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన మహబూబ్నగర్, మే 17: పాలమూరు పేరుప్రఖ్యాతలు మరింత ఉన్నతస్థ
20 నుంచి జూన్ 5వ తేదీ వరకు పట్టణప్రగతి మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు మహబూబ్నగర్టౌన్, మే 17: వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన�
పాలమూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి భానుడి భగభగలకు ఉక్కపోతకు గురైన పట్టణ ప్రజలు సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం రావడంతో ఉపశమనం కలిగింది. అదేవి
రెండేండ్ల తర్వాత చలివేంద్రాలు ప్రారంభం ముందుకొస్తున్న స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తులు బాలానగర్, మే 17 : వేసవిలో మండుతున్న ఎండలకు దప్పిక ఎక్కువవుతున్నది. ప్రయాణం చేసేవారు దాహం తీర్చుకునేందుకు అన్ని సందర్భ
డ్రాపౌట్స్ పాఠశాలలో చేర్చేలా చర్యలు ఈనెల చివరి వరకు ఇంటింటి సర్వే బడిబయటి పిల్లల వివరాలు సేకరణ మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా సర్వేకు 48మంది సీఆర్పీలు మహబూబ్నగర్టౌన్, మే 17: బడి మానేసిన విద్యార్థుల వి�
ప్రజాసంక్షేమంపై ప్రతిపక్ష నేతలకు పట్టింపులేదని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం ఏర్పాటు చేసిన నూతన కమిటీ చైర్మన్, సభ్యుల ప్రమాణస్వీ�
నాగర్కర్నూల్ జిల్లా సమగ్ర స్వరూపం గొప్ప సంకల్పమని, జిల్లాలోని అనేక అంశాలను సమీకరించి పుస్తకం రచించడం అభినందనీయమని, భవిష్యత్ తరాలకు దిక్సూచిలా పనిచేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నార