సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తున్న జీలు గ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మె ల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆగ్రోస్ రై తు సేవా కేంద్రాల్లో జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన�
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సర్వ త్రా సిద్ధమయ్యారు. ఈనెల 23 నుం చి 28వ తేదీ వరకు నిర్వహించాల్సిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త�
అడవితల్లి ఆక్రందన పెడుతున్నది. కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అక్రమ సాగు చేపట్టారు. నాలు గేండ్లుగా.. సుమారు 40 ఎకరాలకుపైగా మామిడి తోటలు వేశారు. కోడేరు మండలం నర్సాయిపల్లి శివారులో అడవుల చుట్టూ తవ్విన
ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అ దనపు డైరెక్టర్ అమర్సింగ్ నాయక్ అన్నారు.
వాహనాల ఫిట్నెస్ రెన్యువల్పై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హేయనీయమని టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ అన్నారు. మోట రు వాహన చట్టం సవరణపై నిరసన వ్యక్తం చేస్తూ గురువారం జిల్లా కేంద్�