తల్లీబిడ్డ క్షేమం గద్వాలటౌన్, మే 18: జిల్లా దవాఖాన ప్రాంగణంలో ఆటోలోనే మహిళ ప్రసవించిన సంఘటన బుధవారం గద్వాలలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని భీంనగర్కు చెందిన అరుణకు బుధవా�
‘పల్లెప్రగతి’ పనుల్లో అందరూ భాగస్వాములు కావాలి ఎంపీపీ శశికళాభీంరెడ్డి కోయిలకొండ, మే 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఎంపీపీ శశ
పోలీసు టెక్నికల్ విభాగం బలోపేతానికి చర్యలు వీసీలో డీజీపీ మహేందర్రెడ్డి మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 18 : సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం సమాయత్తం కావాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్న�
గర్భిణులను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేయాలి వైద్యారోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మజ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 18: ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణులకు మెరుగైన వైద్యం అందించి సాధారణ కాన్పులు చేయాలని వైద�
డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా ఖోఖో క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం మక్తల్ రూరల్, మే 18: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా అన్న�
ఊట్కూర్, మే 18: మండలంలోని తిప్రాస్పల్లి అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్న�
20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి 15 రోజుల పాటు పారిశుధ్యంపై దృష్టి ప్రతి నెలా నిధుల కేటాయింపు నాలుగు విడుతల్లో అభివృద్ధి పరుగులు మహబూబ్నగర్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె, పట్టణ ప్రగతి పథకాల�
కొల్లాపూర్లో ఆర్ఎంపీ నిర్వాకం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు కొల్లాపూర్లో ఓ ఆర్ఎంపీ నిర్వాకం కొల్లాపూర్, మే 17: అమాయక రైతులకు అప్పిచ్చి… అసలు, వడ్డీని రైతులు తిరిగి చెల్లించినా కక్కుర్తిపడి భూమ
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి, మే 17: వచ్చేనెల 4న కోస్గి మున్సిపాలిటీలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వెల్లడించారు. మంగళవారం కోస్గిలో ఏర్పాటు చేసిన
స్వచ్ఛమైన నీటి కొలనుగా మినీ ట్యాంక్బండ్ పాలమూరుకు మరింత శోభ మంత్రి శ్రీనివాస్గౌడ్ రూ.14కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన మహబూబ్నగర్, మే 17: పాలమూరు పేరుప్రఖ్యాతలు మరింత ఉన్నతస్థ
20 నుంచి జూన్ 5వ తేదీ వరకు పట్టణప్రగతి మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు మహబూబ్నగర్టౌన్, మే 17: వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన�
పాలమూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి భానుడి భగభగలకు ఉక్కపోతకు గురైన పట్టణ ప్రజలు సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం రావడంతో ఉపశమనం కలిగింది. అదేవి