గిరిధారి కనస్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్..
గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్లో తక్కువ ధరకే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. మహబూబ్నగర్ పట్టణంలోని భూత్పూర్ -అమిస్తాపూర్ రోడ్డుతోపాటు ఇతరత ప్రాంతాల్లో గిరిధారి వారి స్థలాలు, విల్లాలు అందుబాటులో ఉన్నాయి. 2030 ఎస్ఎఫ్టీ జీప్లస్ వన్ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకుగానూ రూ.99లక్షలు, ఓపెన్ ప్లాట్లు గజానికి రూ.30వేలకు అందుబాటులో ఉన్నాయి.
సైజ్ (ఎస్ఎఫ్టీ) ధర(రూ.) పార్కింగ్ స్థలానికి..
1125, 1135,1140 3500 2,00000
స్కంధాన్షి ఇన్ఫ్రా ప్రాజెక్టు ఇండియా ప్రైవేటు లిమిటెడ్..
షాద్నగర్, ఎర్రవల్లి చౌరస్తా ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 147 గజాల నుంచి ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. గజానికి రూ.9వేల నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. వరంగల్, కర్నూల్, అనంతపూర్ ప్రాంతాల్లోనూ రూ.7లక్షలకు ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. వీటితోపాటు అపార్ట్మెంట్లల్లో ఫ్లాట్లూ ఉన్నాయి. రూ.32లక్షల నుంచి రూ.66లక్షల వరకు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
ఎంవీపీ స్పేసెస్లో..
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి వద్ద ఎంవీపీ స్పేసెస్లో రెండు, మూడు పడకల గదుల ఇండ్లు అందుబాటులో ఉన్నాయి. 2బీహెచ్కే 1050, 3బీహెచ్కే 1381 ఎస్ఎఫ్టీకి రూ. 4200కు వినియోగదారులకు అందుబాటులో ఉంచారు.
సిరిసంపద..నేషనల్ హైవే 44 వద్ద..
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బూరెడ్డిపల్లి ప్రాంతంలో నేషనల్ హైవే-44 పక్కన 147 నుంచి 500 గజాల ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటి నిర్మాణంతోపాటు కమర్షియల్ నిర్మాణాలకు సంబంధించి అనుగుణంగా నిర్మించుకునేందుకు సిరిసంపద వారి ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రూ.12లక్షల నుంచి రూ.50 లక్షల ధరల్లో వినియోగదారుడికి అందుబాటులో తీసుకొచ్చింది.
శ్రీ జయరామ కన్స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్
శ్రీజయరామ కన్స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిడెట్ ఎంతో వేగంగా వినియోగదారులకు చేరువైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జేపీఎన్సీ భగీరథ కాలనీ వద్ద, ఇతర ప్రాంతాల్లోనూ అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ ఇల్లు, విల్లాలను నిర్మించి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి సొంతింటి కలను నెరవేర్చుతున్నది. అపార్ట్మెంట్లో 44.44 గజాల స్థలంలో రూ.38లక్షలకు ఫ్లాట్ అందుబాటులో ఉంది. ఇండిపెండెంట్ ఇల్లును 266.66 గజాల స్థలంలో నిర్మించగా, రూ.92.50 లక్షల ధరను నిర్ణయించింది. నూతన విల్లాకు సంబంధించి 222.22 గజాల స్థలంలో నిర్మించి రూ.కోటీ44 లక్షలకు అందుబాటులో ఉంచారు.
దేవాస్ ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్లో..
మహబూబ్నగర్ బైపాస్రోడ్డు, పాలకొండ, జడ్చర్ల, కల్వకుర్తి రోడ్డులో దేవాస్ ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్ అపార్ట్మెంట్స్లో డబుల్, ట్రిపుల్ బెడ్డ్రూం ఫ్లాట్లు సకల సౌకర్యాలతో అందుబాటులో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ నిర్మించి వినియోగదారుల సొంతింటి కల నెరవేర్చుతున్నది. ఆఫర్లో భాగంగా 1100 నుంచి 2150 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎస్ఎఫ్టీకి రూ.2199, రెగ్యులర్గా రూ. 3499లకు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
రెయిన్బో డెవలపర్స్ ఆగ్రో ఫామ్స్
ఉమ్మడి జిల్లాలోని బాలానగర్, రాజాపూర్ తిరుమలాపూర్ ప్రాంతాల్లో ప్లాంటేషన్ ప్లాంట్స్ రెయిన్బో డెవలపర్స్ ఆగ్రో ఫామ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. విక్రయించిన ప్లాట్లలో శ్రీగంధం మొక్కలను నాటించి వాటిని పెంచి పెద్దగా చేసి విక్రయించేందుకుగానూ అవసరమైన సదుపాయాలను కల్పిస్తారు. 200గజాల నుంచి ఆపై ప్లాట్లు, ఎకరాల్లోనూ భూములను అందుబాటులో ఉంచారు.
కామాక్షి స్మార్ట్ సిటీ లగ్జరీ అపార్ట్మెంట్స్లో..
మహబూబ్నగర్ జిల్లాలో కామాక్షి స్మార్ట్ సిటీ లగ్జరీ అపార్ట్మెంట్స్లో అత్యద్భుతంగా ప్లాట్లను నిర్మించి వినియోగదారులకు చేరువ చేస్తున్నది. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వరకాలనీలోని అపార్ట్మెంట్స్లో ప్లాట్ల ధరలు ఇలా ఉన్నాయి.
ఎస్ఎఫ్టీ రూ.
1270 3,950
1405, 1680 3,750