రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉన్నదా? మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టింపులేదా? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లల�
ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే మహిళ ప్రయాణికులను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
సాధారణంగా మొక్కలను కీటకాలు తింటాయి.. కీటకాలను తినేశక్తి కలిగిన అరుదైన మొక్క మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్లోకి వచ్చిందని గార్డెన్ సమన్వయకర్త సదా�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
ఉపాధి హామీ కూలీపై ఫీల్డ్ అసిస్టెంట్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత ఉపాధి పనులకు వెళ్తున్నది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న కారును 180 కిలోమీటర్ల వేగంతో బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెంద�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి కారును అతి వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్ర
లారీ, డీసీఎం, బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం చోటు చేసుకున్నది. దేవరకద్ర ఎస్సై నాగన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దేవరకద్ర మున్సిపాలి�
నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో అండర్-17 విభాగం బాలుర జాతీయస్థాయి క్రికెట్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది.
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘ టన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. గండీ డ్ మండలం పెద్దవార్వల్ గ్రామానికి చెందిన రైతు గొల్ల రాములు (61) నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు.