చెరువులో పడి చనిపోయిన ఓ యువకుడి మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం కోసం తీసుకెళ్తే మార్చురీలో కుక్కలు పీక్కుతిన్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. బతికి ఉన్నప్పుడు ఎలా ఉన్�
మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా కుష్బూగుప్తాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్గా పనిచేసిన విజయేందిరబోయి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల యాల సంస్థ సెక్రటర
ప్రతి పల్లెలో పచ్చదనం పెంచాలనే మహోన్నత లక్ష్యంతో కేసీఆర్ ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలపై కాంగ్రెస్ నేతలు పగబట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
దైవ దర్శనం కోసం వెళితే కాంగ్రెస్ గూండాలు ఓ కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల చిన్నారి చావుకు కారణమైన వారిని వదిలేసి ఉల్టా బాధితులపైనే కేసులు నమోదు చేసిన ఘటన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంచలనం సృష్టించిం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నడిగడ్డలో బీఆర్ఎస్ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. అలంపూర్, అయిజ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో బీజేపీ స్నేహపూర�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఓట్ల శాతం భారీగా పెంచుకొని ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడని అనేందుకు వచ్చిన ఓట్లే ఇందుకు నిదర్శనం. మహబూబ్గర్ కార్పొరేషన్తో పాటు 18 మున�
ఓటర్లను ప్రలోభపెట్టి మద్యం, డబ్బులు విచ్చలవిడిగా పంచి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కొనుగోలు చేసినా చాలా చోట్లా అధికార పార్టీకి ఎదురు దెబ్బలే తగిలాయి.. అధికార పార్టీకి దీటుగా నిలిచేది బీఆర్ఎస్సేనని ప్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ అడుగడుగునా ఎన్నికల కోడ్ ఉల్లంఘిం చి మద్యం, డబ్బులు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసింది. సీఎం సొంత నియోజకవర్గం కొ
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. వా రంరోజులుగా పట్టణాల్లో హో రాహోరీగా ప్రచారం నిర్వహించిన పార్టీలు చివరిరోజైన సోమవారం అన్నిచోట్ల భారీ రోడ్షోలతో ఓటర్లను అకట్టుకోనున్నారు.
బీఆర్ఎస్ నేతలపై దాడులను సహించేది లేదని పార్టీ నా యకులు హెచ్చరించారు. భూత్పూరు మం డలం మద్దిగట్ల కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త వెంకటేశ్గౌడ్పై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ శనివారం మహబూబ్నగర్�
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కాకర్లపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సోషల్మీడియా కార్యకర్త దండు స్వామి(28) అనే వ్యక్తి గురువారం రాత్రి జడ్చర్ల సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం