మహబూబ్నగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కనుసన్నల్లో బీ ఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతోంది. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పార్టీ మారాలని..
క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలతోపాటు తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. భూత్పూరు మండలం వెల్కిచర్లకు చెందిన బీరయ్య, జంగమ్మ దంపతులు. వీరికి జ్యోతి (14), శైలజ(12),
తిమ్మిని బమ్మి చేసి.. అడ్డగోలు హా మీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరు ఉమ్మడి జిల్లాలో వివాదాస్పదంగా మారుతున్నా యి. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేలేక.. సమ స్యలు పరిష్కరించలేక..
తండ్రి కలగన్నాడు.. కొడుకు నెరవేర్చాడు.. ఇది పాలమూరు బిడ్డ సాధించిన ఘనత అని సగర్వంగా చెప్పుకోవచ్చు.. మూడు పర్యాయాలు అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయినా.. మొక్కవోని దీక్షతో సవాళ్లను ఎదుర్కొని.. అదే పరీక్షల్లో న�
తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) కోఆర్డినేటర్ ధార భాస్కర్ బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
చెరువులో పడి చనిపోయిన ఓ యువకుడి మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం కోసం తీసుకెళ్తే మార్చురీలో కుక్కలు పీక్కుతిన్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. బతికి ఉన్నప్పుడు ఎలా ఉన్�
మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా కుష్బూగుప్తాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్గా పనిచేసిన విజయేందిరబోయి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల యాల సంస్థ సెక్రటర
ప్రతి పల్లెలో పచ్చదనం పెంచాలనే మహోన్నత లక్ష్యంతో కేసీఆర్ ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలపై కాంగ్రెస్ నేతలు పగబట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
దైవ దర్శనం కోసం వెళితే కాంగ్రెస్ గూండాలు ఓ కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల చిన్నారి చావుకు కారణమైన వారిని వదిలేసి ఉల్టా బాధితులపైనే కేసులు నమోదు చేసిన ఘటన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంచలనం సృష్టించిం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నడిగడ్డలో బీఆర్ఎస్ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. అలంపూర్, అయిజ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో బీజేపీ స్నేహపూర�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఓట్ల శాతం భారీగా పెంచుకొని ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడని అనేందుకు వచ్చిన ఓట్లే ఇందుకు నిదర్శనం. మహబూబ్గర్ కార్పొరేషన్తో పాటు 18 మున�
ఓటర్లను ప్రలోభపెట్టి మద్యం, డబ్బులు విచ్చలవిడిగా పంచి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కొనుగోలు చేసినా చాలా చోట్లా అధికార పార్టీకి ఎదురు దెబ్బలే తగిలాయి.. అధికార పార్టీకి దీటుగా నిలిచేది బీఆర్ఎస్సేనని ప్�