మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి పార్టీ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రానున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలక�
ఆంధ్ర పాలకుల చెప్పు చేతల్లో ఉంటూ పాలకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సిద్ధించినా ప్రాజెక్టులపై వివక్ష వీడడం లేదని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టు సాధన జేఏసీ సభ్యులు,అలంపూరు జేఏసీ చైర్
‘సర్' కార్యక్రమం గురించి బీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తిగా తెలుసుకోవాలని, అర్హుల ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్పై బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలని, బీఆర్ఎస్ సభ్వత్వాన్ని వెంటనే పూర్తి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ర
‘పాలమూరు ప్రాజెక్టును పక్కనబెట్టి ద్రోహం చేసినందుకు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఓటమి తథ్యం.. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు తరిమికొట్టడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
ఒకనాటి మహబూబ్నగర్ జిల్లా నేడు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా జొన్నలబొగుడ గ్రామంలో 1926 జూన్ 10న పుట్టపాగ బాలమ్మ, మశన్న దంపతులకు మహేంద్రనాథ్ జన్మించారు. అతని తండ్రి తనకు చదువు రాదని బాధపడేవార�
ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) కష్టాలు వెం టాడుతున్నాయి. బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నా లెడ్జ్ టెక్నాలజీస్)కి అనుబంధంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టు ల పురోగతి నివేదికలు అందించాలని సాగు నీటిపారుదల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
ఆస్తి కోసం కన్నతండ్రిని విచక్షణా రహితంగా చితకబాదిన ఘట న మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మం డలం కొండాపూర్ గ్రామంలో చోటు చేసుకున్నది. కొడుకు దాష్టికాన్ని తట్టుకోలేక తనకు రక్షణ కల్పించండంటూ తండ్రి పోకల కృ�
మహబూబ్నగర్ జిల్లాలో వానకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,05,236 ఎకరాలలో వివిధ పంటలు సాగ య్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రణాళికా సిద్ధం చేశారు. గతేడాది కంటే ఈ సారి సుమ�
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉన్నదా? మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టింపులేదా? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లల�
ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే మహిళ ప్రయాణికులను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.