ఒకనాటి మహబూబ్నగర్ జిల్లా నేడు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా జొన్నలబొగుడ గ్రామంలో 1926 జూన్ 10న పుట్టపాగ బాలమ్మ, మశన్న దంపతులకు మహేంద్రనాథ్ జన్మించారు. అతని తండ్రి తనకు చదువు రాదని బాధపడేవార�
ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) కష్టాలు వెం టాడుతున్నాయి. బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నా లెడ్జ్ టెక్నాలజీస్)కి అనుబంధంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టు ల పురోగతి నివేదికలు అందించాలని సాగు నీటిపారుదల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
ఆస్తి కోసం కన్నతండ్రిని విచక్షణా రహితంగా చితకబాదిన ఘట న మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మం డలం కొండాపూర్ గ్రామంలో చోటు చేసుకున్నది. కొడుకు దాష్టికాన్ని తట్టుకోలేక తనకు రక్షణ కల్పించండంటూ తండ్రి పోకల కృ�
మహబూబ్నగర్ జిల్లాలో వానకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,05,236 ఎకరాలలో వివిధ పంటలు సాగ య్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రణాళికా సిద్ధం చేశారు. గతేడాది కంటే ఈ సారి సుమ�
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉన్నదా? మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టింపులేదా? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లల�
ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే మహిళ ప్రయాణికులను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
సాధారణంగా మొక్కలను కీటకాలు తింటాయి.. కీటకాలను తినేశక్తి కలిగిన అరుదైన మొక్క మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్లోకి వచ్చిందని గార్డెన్ సమన్వయకర్త సదా�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
ఉపాధి హామీ కూలీపై ఫీల్డ్ అసిస్టెంట్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత ఉపాధి పనులకు వెళ్తున్నది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న కారును 180 కిలోమీటర్ల వేగంతో బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెంద�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి కారును అతి వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్ర