ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం బుధవా రం ముమ్మరంగా సాగింది. జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 45 శిబిరాల ను ఏర్పాటు చేసి 6,730మందికి కంటి పరీక్షలు నిర్వహించ�
జిల్లా అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవా రం ది డిస్ట్రిక్ట్ అడ్వకేట్స్ మ్యూచువల
జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేగేటు సమస్యతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర నెలల కిందట రైల్వేగేటు మూతపడటంతో పట్టణంలోని కొత్తబజార్, పాతబజార్ ప్రాంతాల ప్రజలకు రాకపోకలు ఇబ్బం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నది. మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్దింది. దేశంలో ఎక్కడాలేనివిధంగా 200లకుపై మై�
మున్సిపాలిటీలో 44వ జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై ఓవర్ ప్రాంతాన్ని సోమవారం జ డ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. జడ్చర్ల ైఫ్లై ఓవర్ నలుదిక్కుల నుంచి వాహనాల వస్తుండడం, వాహన రద్దీ ఎ క్కువగా ఉండడంతో ఫ్�
వరి నాట్లు వేసే సమయంలో కూలీ లు దొరకక రైతులు ఎంతో మదన పడుతుంటారు. ఈ బాధ నుంచి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణ యం తీసుకున్నది. డ్రమ్సీడర్ పద్ధతిలో వరి సాగును ప్రోత్సహించేందుకు వ్�
నల్లమల కొండల మధ్యన నదీతీరంలో అమరగిరి గ్రామం. కుడివైపు 5కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య మల్లయ్యసెల(శివుడి ఆలయం), ఎడమ వైపు 10కిలోమీటర్ల దూరంలో మరబోటులో నదిపై ప్రయాణం చేస్తే చీమలతిప్ప(దీనిపైనే మూడు దశాబ్దాలుగా 60
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీయువకుల కోసం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చేస్తున్న కృషి ఎనలేనిదని పీజేఆర్ కోచింగ్ సెంటర్ చైర్మన్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లవంటివని, వీటిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలోకి వలస కడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించి సమయానికి తమ పాఠశాలలకు చేరుకోవాలని క లెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎంపిక చేసిన పాఠశాలలను శనివారం కలెక్టర్ పరిశీలించారు.
అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కూచూర్కు చెందిన శేఖర్బాబుకు సీఎంఆర్ఎఫ�
మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ తర్వాత అత్యధికంగా ఆదాయం వచ్చే మార్కెట్ల్లో దేవరకద్ర ఒకటి. వానకాలం, యాసంగిలో రైతులు పండించిన ధాన్యం పెద్దఎత్తున క్రయవిక్రయాలు జరుగుతుండటంతో మంచి ఆదాయం �
మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం పేదవిద్యార్థులకు వరమని తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి జిల్లా సమన్వయకర్త బిజ్వారం మహేశ్గౌడ్ గురువారం ప్రకటనలో తెలిపారు.