మహబూబ్నగర్ జిల్లా సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో అద్దెకు తీసుకొని కల్తీ కల్లులో కలిపే క్లోరోహైడ్రేడ్ (సీహెచ్-ఆల్పాజోలం) తయారీ యూనిట్లపై జరిగిన దాడి వెనుక అసలు నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ప్�
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొం తులను నిర్బంధించడం హేమమైన చర్య అని బీఆర్ఎస్వీ పీయూ అధ్యక్షుడు భరత్బాబు ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి బుధవారం దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్లో ఏర్పాటు చేసిన �
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్చార్జ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడ్డాకుల మండల పరిధిలోన�
‘రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్లకు నిధుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇప్పటికే వేసిన రోడ్లకే ఇంకా నిధులు విడుదల చేస్తలేరు. నా నియోజకవర్గంలో గడిచిన రెండున్నరేండ్లలో వేసిన రోడ్లకు రూ.153 కోట్లు ఇంకా విడ�
తుంగభద్ర నదిపై ఏపీ కర్ణాటక సరిహద్దులో తెలంగాణలోని నడిగడ్డ ప్రాంతానికి సాగునీరు అం దించేందుకు ఉద్దేశించిన ఆర్డీఎస్కు బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృం దం సందర్శించనుంద�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి పార్టీ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రానున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలక�
ఆంధ్ర పాలకుల చెప్పు చేతల్లో ఉంటూ పాలకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సిద్ధించినా ప్రాజెక్టులపై వివక్ష వీడడం లేదని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టు సాధన జేఏసీ సభ్యులు,అలంపూరు జేఏసీ చైర్
‘సర్' కార్యక్రమం గురించి బీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తిగా తెలుసుకోవాలని, అర్హుల ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్పై బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలని, బీఆర్ఎస్ సభ్వత్వాన్ని వెంటనే పూర్తి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ర
‘పాలమూరు ప్రాజెక్టును పక్కనబెట్టి ద్రోహం చేసినందుకు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఓటమి తథ్యం.. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు తరిమికొట్టడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
ఒకనాటి మహబూబ్నగర్ జిల్లా నేడు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా జొన్నలబొగుడ గ్రామంలో 1926 జూన్ 10న పుట్టపాగ బాలమ్మ, మశన్న దంపతులకు మహేంద్రనాథ్ జన్మించారు. అతని తండ్రి తనకు చదువు రాదని బాధపడేవార�
ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) కష్టాలు వెం టాడుతున్నాయి. బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నా లెడ్జ్ టెక్నాలజీస్)కి అనుబంధంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్�