ఎక్సైజ్ శాఖ నిర్వహించిన మద్యం టెండర్లో ఏకంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పాల్గొనడం.. లక్కీడిప్లో మద్యం షాపు అలాట్ కావడం.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న విద్యాశాఖ చర్యలకు దిగుతు న్న సమయంలో కాంగ్రెస్ నేతలు �
విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప�
మద్యం దుకాణాల నిర్వహణకు లక్కీడ్రా ముగిసింది. సోమవారం ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు సంబంధించి దుకాణాలకు లక్కీడిప్ తీశారు. ఆయా జిల్లాల ఐడీ�
పంచాయతీ కార్యదర్శి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేర కు.. అడ్డాకుల మండలానికి చెందిన రాజశ్రీ(39)కి నారాయణపేటకు చెందిన శ్యాం సుందర్తో వివాహం కాగా..
శనివారం రాష్ట్ర బంద్కు బీసీ సంఘాల జేఏసీ కార్యాచరణ రూపొందించింది. అన్ని బీసీ సంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ చేసేందుకు పిలుపునిచ్చాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసి తీరాలని �
మహబూబ్నగర్ జిల్లా రామిరెడ్డిగూడెం వద్దనున్న ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రియాంక బాత్రూంలో సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. ప్రియాంక మృ
‘నాన్న నేను ఇక్కడ చదవలేను.. నేను మన ఊరికి వచ్చి చదువుకుంటూ’.. అంటూ లేఖ రాసిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో చోటు చేసుకున్నది.
ఆ క్లబ్లో సభ్యుడుగా చేరాలంటే పలుకుబడి హోదా కావాల్సిందే.. రాజకీయ నేతల నుంచి మొదలుకొని అధికారులు, లాయర్లు, డాక్టర్లు రూ.లక్షల్లో ఫీజు చెల్లించి క్లబ్ మెంబర్షిప్ తీసుకుని దాన్ని ఓ పేకాట గృహంగా మార్చేశా�
తల్లి సంవత్సరికానికి వచ్చి ప్రమాదవశాత్తు చెక్డ్యాంలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఈ ఘటన మహబూబ్నగ ర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లిలో చోటుచేసుకున్నది.
తల్లి సంవత్సరికానికి వచ్చి ప్రమాదవశాత్తు చెక్డ్యాంలో పడి ఇద్దరు కుమారులు మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం బ లీదుపల్లిలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీనివాసులు, స్థానికుల వివరాల ప్రకార�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకమైన జిల్లా క్లబ్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. క్లబ్ అధ్యక్షుడిగా సభ్యులంతా నాగేశ్వర్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నా టక�
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను మోసం చేసిందని, అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మండిపడ్డారు
స్థానిక ఎన్నికల న గారా మోగడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో మండల కేంద్రాలు గ్రామా ల్లో ఎన్నికల వేడి రాజుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ వెనువెంటనే సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తుం డడంతో ఒక్కసారిగా