BRS Supporters | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల విజయం కొనసాగుతుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలోని మహమ్మాదాబాద్ మండలం ఎలకిచెరువు తండా బీఆర్ఎస్ మద్దతుదారుడు సోమ్లా సర్పంచ్గా విజయం సాధిం�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తొలి విడుత గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు మద్దతుగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఆటో ఎక్స్పో కార్యక్రమం శనివారం ప్రారంభం కాగా, ప్రజల ను�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రాణాలకు తెగించి పోరాటం చేయడంతోనే రాష్ట్రం సిద్ధించిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రం సాధించాలనే లక్ష్యంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి నే�
తమకు అ నుకూలంగా సెటిల్మెంట్ చేయలేదన్న నెపం తో ఓ కాంగ్రెస్ నేత తన అనుచరులతో కలసి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే రచ్చ రచ్చ చేయడంతోపాటు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్పై బూత్ పురాణం మొదలుపెట్టి.. అడ్డొచ్
ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారని, ఆ నిరసన దీక్షనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సూచించిందని మా జీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధ
ఠాగూర్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు వ్యవహరించారు. జ్వరం వచ్చిందని మహిళ దవాఖానకు వెళ్తే.. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు నమ్మిం�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కాలేజీ (ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల)లో రూ.2కోట్లతో ల్యాబ్లు, అదనపు తరగతి గదులు నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నూతనంగా నిర్మించనున్న జీప్�
సరైన వైద్యం అందక ఓ బాలుడి ప్రాణం పోయింది. 16 గంటల పాటు మూడు పెద్ద దవాఖానలు తిరిగినా ఆ తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలింది. సీఎం సొంత జిల్లాలోనే జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల దుస్థితికి అద్దం పడు�
పాత భవనం కూలిపోయి ఇద్దరు కూలీలు మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. వివరాలిలా ఉన్నా యి. గురువారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న కూరగాయల మా ర్కెట్ సమీపంలో లక�
మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘాల నాయకులు, బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు బుధవారం ధర్నా చేపట్టారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి రీజినల్ రింగ్ రోడ్డు బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం పంచాంగులగడ్డ తండా లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభ�
ఎస్జీఎఫ్ 69వ అండర్-17 రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలు ఆదివారం మధ్యాహ్నంతో ముగిశాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి క్రీడాకారులు ప్రతిభ కనబరిచి క్రీడా స్ఫూర్తిని చాటారు. బాలికల విభాగంలో అదిలాబాద్ 16-07 పాయి�