మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూర్గుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శశిధర్ సస్పెండ్ అయ్యాడు. పంచాయతీ నిధులు రూ.20 లక్షలకుపైగా దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్నకు నిధులు వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 2వేల మందితో భారీ
Srinivas Goud | జూరాల ప్రాజెక్టు కు 27,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ మోటార్లును ఎందుకు ప్రారంభించడం లేదో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివా
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పాత సీహెచ్సీ పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన మిరిచిపోకముందే దవాఖానలోని మందులు చెత్తకుప్పలో పడేసిన ఘటన వెలుగుచూసింది. కల్వకుర్తి రహదారి పక్కన నిర్మ
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో బాదేపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అన్నదాతలకు న్యాయం చేయాలని కోరుతూ రైతులతోప�
మహబూబ్నగర్ జిల్లా సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో అద్దెకు తీసుకొని కల్తీ కల్లులో కలిపే క్లోరోహైడ్రేడ్ (సీహెచ్-ఆల్పాజోలం) తయారీ యూనిట్లపై జరిగిన దాడి వెనుక అసలు నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ప్�
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొం తులను నిర్బంధించడం హేమమైన చర్య అని బీఆర్ఎస్వీ పీయూ అధ్యక్షుడు భరత్బాబు ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి బుధవారం దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్లో ఏర్పాటు చేసిన �
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్చార్జ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడ్డాకుల మండల పరిధిలోన�
‘రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్లకు నిధుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇప్పటికే వేసిన రోడ్లకే ఇంకా నిధులు విడుదల చేస్తలేరు. నా నియోజకవర్గంలో గడిచిన రెండున్నరేండ్లలో వేసిన రోడ్లకు రూ.153 కోట్లు ఇంకా విడ�
తుంగభద్ర నదిపై ఏపీ కర్ణాటక సరిహద్దులో తెలంగాణలోని నడిగడ్డ ప్రాంతానికి సాగునీరు అం దించేందుకు ఉద్దేశించిన ఆర్డీఎస్కు బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృం దం సందర్శించనుంద�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి పార్టీ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రానున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలక�