ఉపాధ్యాయులు, ప్రజలు భాగస్వాములు కావాలి బడులను గుడుల్లా పవిత్రంగా చూడాలి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడిపూర్, గగ్గలపల్లిలో ‘మన
మన ఊరు-మనబడి యజ్ఞంలా నిర్వహించాలి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాగర్కర్నూల్, మే 7 : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ని యజ్ఞంలా నిర్వహ�
పల్లె పాటలకు ప్రాణం పోస్తున్న కళాకారుడు గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి.. పాటలతో ప్రభుత్వ పథకాలపై అవగాహన మహాత్మా జ్యోతిరావుఫూలే అవార్డు సొంతం 10 వేలకుపైగా ప్రదర్శనలు.. లెక్కకు మించి అవార్డులు, ప్రశంస
‘రియల్’ రంగంలో దూసుకెళ్తున్న పాలమూరు వావ్ అనిపించేలా ఊహించని అభివృద్ధి సకల సౌకర్యాలు, వసతులకు కేరాఫ్గా పట్టణం సొంత ఇంటి కలకు సరైన డెస్టినేషన్ 14, 15 తేదీల్లో ‘నమస్తే తెలంగాణ’ ప్రాపర్టీ షో మహబూబ్నగర�
ఊట్కూరు మండలం పులిమామిడిలో బీజేపీ నాయకుడి నిర్వాకం ఊట్కూర్, మే 7 : ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఏకంగా సిమెంట్ గోదాంగా బీజేపీ నేత మా ర్చుకున్న ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో వెలుగు చూ
‘పేట’లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న మంత్రి నారాయణపేట, మే 7 : నారాయణపేట మున్సిపాలిటీలో రూ.81 కోట్ల 94 లక్షల వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు 9వ తేదీన శంకుస్థాపనలు, ప్రారం
పచ్చబడ్డ పాలమూరును చూసి ఓర్వలేకపోతున్న ప్రతిపక్షాలు ప్రజాదరణ లేని కాంగ్రెస్ : విప్ గువ్వల బల్మూరు, మే 7 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీకి కండ్లు మండుతున్నాయని, అందుకే సీఎం కేసీఆర్ గురి�
కలెక్టర్ వెంకట్రావు అధికారులతో సమీక్ష మహబూబ్నగర్, మే 7 : అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశమందిరంలో శ�
చనిపోయిన వారిపై జీతాలు ఎలా ఇస్తారు.? మండల సర్వసభ్య సమవేశంలో ఎమ్మెల్యే చిట్టెం మాగనూర్, మే 7 : రోడ్లపై విగ్రహాలకు అనుమతి ఇ వ్వొద్దని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అధికారులను ఆదేశాంచారు. మండలకేంద్రంల�
9న మంత్రి కేటీఆర్ శ్రీకారం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు పనులు, సభావేదికను పరిశీలించిన ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి నారాయణపేట, మే 7 : మున్సిపాలిటీ పరిధిలో రూ. 81కోట్ల94లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శ�
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహణ రెండు రోజులపాటు సుదర్శన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు ఒకే వేదికపైకి రియల్ ఎస్టేట్ కంపెనీలు, బ్యాంకులు, ఇతర సంస్థలు అభివృద్ధిలో పరుగులు తీస్తున్న పట్ట�
‘మన ఊరు-మన బడి’తో మహర్దశ సర్కార్ పాఠశాలల్లో 12 రకాల పనులు మూడు దశల్లో మూడేండ్లల్లో పనులు నాగర్కర్నూల్ జిల్లాలో 290 పాఠశాలల ఎంపిక నాగర్కర్నూల్, మే 6 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా తీర్చిద�
ధాన్యం కొనుగోలు కే్ంరద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దళితబంధు వాహనాలు పంపిణీ జడ్చర్ల, మే 6 : రైతుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకా లు అమలు చేస్తున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్య
వేల కొద్దీ పెనాల్టీలు వేశారని గిరిజనుల ఆగ్రహం పెద్దమందడి మండలంలో ఘటన పెద్దమందడి, మే 6 : తాము ఎ లాంటి తప్పు చేయకున్నా వేల కొద్దీ పెనాల్టీ లు వేశారంటూ విద్యుత్ అ ధికారులను గిరిజనులు ని ర్బంధించిన ఘటన మండలం ల
ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో 40 వేల మందికి ఉద్యోగాలు రఘునందన్రావు.. దుబ్బాకలో గెలిచి ఏం సాధించావ్..? విలేకరుల సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి నవాబ్పేట, మే 6 : ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ ద్వారా సుమారుగ�