రేవల్లి, మే 8: వనపర్తి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మొదలాయ్యా యి. పార్టీలోని తన అభిమానులు, కార్యకర్తలను దూరం పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపి స్తూ నాగపూర్కు చెం దిన ప్రముఖ రియల్ఎస్టేట్ వ్�
మతతత్వ రాజకీయాలను సహించం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కొత్తకోట, మే 8 : మెరుగైన విద్యాబోధనే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు క�
మహబూబ్నగర్ రూరల్, మే 8 : దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మండలం జమిస్తాపూర్లో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి, మైసమ్మ విగ్రహాల ప్రతిష్ఠాప�
మహబూబ్నగర్టౌన్, మే 8: మండలంలోని పార్పల్లి ప్రాతమిక పాఠశాలలో మాతృదినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు వీరయ్య, శ్రీశైలం, నాగరాజు, ఉమర్ చిన్నారులతో వేసిన మాతృదినోత్
ఉపాధ్యాయులు, ప్రజలు భాగస్వాములు కావాలి బడులను గుడుల్లా పవిత్రంగా చూడాలి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడిపూర్, గగ్గలపల్లిలో ‘మన
మన ఊరు-మనబడి యజ్ఞంలా నిర్వహించాలి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాగర్కర్నూల్, మే 7 : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ని యజ్ఞంలా నిర్వహ�
పల్లె పాటలకు ప్రాణం పోస్తున్న కళాకారుడు గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి.. పాటలతో ప్రభుత్వ పథకాలపై అవగాహన మహాత్మా జ్యోతిరావుఫూలే అవార్డు సొంతం 10 వేలకుపైగా ప్రదర్శనలు.. లెక్కకు మించి అవార్డులు, ప్రశంస
‘రియల్’ రంగంలో దూసుకెళ్తున్న పాలమూరు వావ్ అనిపించేలా ఊహించని అభివృద్ధి సకల సౌకర్యాలు, వసతులకు కేరాఫ్గా పట్టణం సొంత ఇంటి కలకు సరైన డెస్టినేషన్ 14, 15 తేదీల్లో ‘నమస్తే తెలంగాణ’ ప్రాపర్టీ షో మహబూబ్నగర�
ఊట్కూరు మండలం పులిమామిడిలో బీజేపీ నాయకుడి నిర్వాకం ఊట్కూర్, మే 7 : ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఏకంగా సిమెంట్ గోదాంగా బీజేపీ నేత మా ర్చుకున్న ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో వెలుగు చూ
‘పేట’లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న మంత్రి నారాయణపేట, మే 7 : నారాయణపేట మున్సిపాలిటీలో రూ.81 కోట్ల 94 లక్షల వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు 9వ తేదీన శంకుస్థాపనలు, ప్రారం
పచ్చబడ్డ పాలమూరును చూసి ఓర్వలేకపోతున్న ప్రతిపక్షాలు ప్రజాదరణ లేని కాంగ్రెస్ : విప్ గువ్వల బల్మూరు, మే 7 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీకి కండ్లు మండుతున్నాయని, అందుకే సీఎం కేసీఆర్ గురి�
కలెక్టర్ వెంకట్రావు అధికారులతో సమీక్ష మహబూబ్నగర్, మే 7 : అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశమందిరంలో శ�
చనిపోయిన వారిపై జీతాలు ఎలా ఇస్తారు.? మండల సర్వసభ్య సమవేశంలో ఎమ్మెల్యే చిట్టెం మాగనూర్, మే 7 : రోడ్లపై విగ్రహాలకు అనుమతి ఇ వ్వొద్దని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అధికారులను ఆదేశాంచారు. మండలకేంద్రంల�