లక్ష్మీవేంకటేశ్వస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా ఆదివారం మండలంలోని గుడెబల్లూర్లో తె ల్లవారుజామున ఆలయ ప్రాంగాణం నుంచి భారీగా రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవ మహోత్సవానికి వివ�
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి �
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 17 : మహబూబ్నగర్ పట్టణం నడిబొడ్డులో ఉన్న ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్న ఆ చెట్ల వయసు సుమారు 150 నుంచి 200 ఏడ్లు. ఈ భారీ వృక్షాలు నిజాం కాలంలో నాటినవి. అయితే పట్టణం విస్త�
దేశంలోని లంబాడీలు తమ ఆరాధ్య దైవంగా కొలిచే గురు లోకామసంద్ (బావోజీ) జాతరను రాష్ట్ర జాతరగా జరుపుకునేవిధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఆబ్కారీ, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అ�
చిన్న కిరాణ దుకాణాలను టార్గెట్ చేసుకొని కొందరు నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్నట్లు తెలుస్తున్నది. జడ్చర్లలోని విజయనగర్కాలనీలో ఓ కిరాణ దుకాణాదారుడికి నకిలీ నోట్లు ఇచ్చిన ఘటనతో ఈ దందా వెలుగులోకి వచ�
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి గాంచిన సలేశ్వరం క్షేత్రం బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. మూడు రోజులుపాటు నల్లమల ప్రాంతం లింగమయ్య నామస్మరణతో మార్మోగింది. రెండు ఏండ్ల విరామం తర్వాత సలేశ్వ�
కవులు, కళాకారులకు సముచితస్థానం కల్పించుకుందామని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మూడు రోజులుగా జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శతావధానం ముగింపు కార్యక్రమా
మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. పట్టణంలోని హౌసింగ్బోర్డుకాలనీలో శనివారం ఎమ్మెల్యే పర్యటించి సమస్యలను తెలుసుకున
విద్యార్థులు జీవితంలో లక్ష్యసాధన కోసం ధైర్యంగా, సానుకూల దృక్పథంతో కృషి చేస్తే విజయాలు సొంతమవుతాయని జీఎంఆర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సీఈవో అశ్వనిలోహానీ, ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ రమేశ
ప్రజా సంగ్రామ యాత్ర కాదు.. తొండి యాత్ర పాల్గొంటున్న వారందరూ వలస నాయకులే.. బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మతం పేరుతో రాజకీయం చేసి అధికారంలోకి.. ప్రెస్మీట్లో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీన�
జోగుళాంబ అమ్మవారి సాక్షిగా పచ్చి అబద్ధాలు దమ్ముంటే పాలమూరు లిఫ్ట్కు జాతీయ హోదా తేవాలి కృష్ణానదిలో నీటి వాటా ఇప్పటికీ తేల్చరెందుకు..? ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేంద్రం చేసిందేందో చెప్పాలి ప్రశ్నలన్నింటి
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన నేతలు రాజాపూర్, ఏప్రిల్ 15 : రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంద ని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కులమతాలకతీత�