రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని 14వ తేదీన దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు.
రైతుల బాగు కోసం అవసరమైతే అచ్చంపేట ప్రజలు ఆత్మబలిదానానికైనా వెనుకాడరని విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అసాధ్యమనుకున్న కేఎల్ఐ కాలువ పొడిగింపును సు సాధ్యం చేసి ప్రజలరుణం తీర్చుకున్నానన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు అన్ని వర్గాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి : మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, ఏప్రిల్ 5 : పేదల పాలిట పెన్నిధి, నవ భా రత నిర్మాణంలో నాలుగు దశాబ్
సప్తమిన సీతారాముల కల్యాణం రాష్ట్రంలోనే పెద్దగూడెం కోదండరాముల ఆలయానికి ప్రత్యేక స్థానం వనపర్తి రూరల్, ఏప్రిల్ 5 : సాధారణంగా సీతారాముల కల్యాణాన్ని చైత్ర శుద్ధ నవమిన నిర్వహిస్తారు. కానీ, వనపర్తి మండలంలోన
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి సంస్కరణలు తీసుకొస్తున్న సర్కార్ దేశంలో ఎక్కడా లేని పథకం దళితబంధు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జడ్చర్ల, దేవరకద్రలో యూనిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు లక్�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు కేంద్రం వడ్లు కొనాల్సిందే అంటూ నినాదాలు మండల కేంద్రాల్లో దీక్ష చేపట్టిన టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వడ్లు కొనుగోలు విషయంలో
ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు.. భూత్పూర్లో 5వేల మందితో రాస్తారోకో ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, ఏప్రిల్ 4: టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9నుంచి 11గంటల వరకు భూత్పూర్ వద్ద జాతీయ రహరదార
యాసంగి ధాన్యం కొనాల్సిందే.. 8న ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగరేయాలి సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో పోరాటం చేద్దాం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 4 : తెలంగాణ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో
వడ్లు కొనకుంటే పుట్టగతులుండవు అన్నదాతలను అవమానిస్తారా..? ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, ఏప్రిల్ 4: ప్రతి గ్రామంలో పర్యటిం�