వనపర్తి జిల్లాలో జలదృశ్యం ఆవిష్కృతమైంది. వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టి పొలాలకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు చెక్డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్
మండల కేంద్రంలో ఉన్న రెండు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఆందుబాటులో లేకుండా చేయడంతోపాటు బ్లాక్లో పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరు తూ బుధవారం మండల కేంద్రానికి చె
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం పా ర్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మంత్రు లు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, రాములు,
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ను రిటెర్డ్ రాష్ట్ర నీటిపారుదల,
మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని కేతిరెడ్డిపల్లిలో బుధవారం పర్యటించి తాగునీటి సరఫరాను పరిశీలి�
దశలవారీగా మహబూబ్నగర్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి శ్రీ నివాస్గౌడ్ చెప్పారు. మున్సిపాలిటీలో ని 16వ వార్డు పరిధిలో ఉన్న హనుమా న్ చెరువు తండా మీదుగా వస్తుండగా స్థానికులను చూసి కాన్వాయ్ నిలిప�