మండలంలోని మంథన్గోడ్ స మీపంలో సీపన్న గుండ్లలో వెలిసిన దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు.
ప్రభుత్వాలు అం దించే అవకాశాలను అందిపుచ్చుకొని యువత వ్యాపారం లో ఎదగాలని కలెక్టర్ శ్రీహర్ష పిలుపునిచ్చారు. పట్టణంలోని నైపుణ్య శిక్షణాకేంద్రంలో ప్రధానమంత్రి ఉపాధి క ల్పన పథకం (పీఎంఈజీపీ)పై గురువారం అవగా
ప్రజలకు పాలనను చేరు వ చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అన్ని శాఖల్లో అధికారులు, సిబ్బందిని నియమించారు. కానీ, ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు నీరుగారుస్తున్నారు.
మండలంలోని చిన్నరాజమూరు ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగ ణం, జాతర మైదానం కిటకిటలాడింది.
పోలీస్ అభ్యర్థులూ.. మీరు రెడీనా! ఖాకీ యూనిఫాం వేసుకోవాలన్న కలను సాకారం చేసుకునే సమయం దగ్గర పడుతున్నది! ఈ నెల 8వ తేదీ నుంచే ఈవెంట్ల ప్రక్రియ మొదలు కాబోతున్నది.
అంతకుముందు దివ్యాంగుల సమస్యలు, వారికి కావాల్సిన డిమాండ్లను వివరించడంతోపాటు కొంతమంది దివ్యాంగులు పాటలు పాడగా, కొత్తకోటకు చెందిన చిన్నారి దివ్యాంగురాలు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నది.
దివ్యాంగులమని ఎవరు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో దివ్యాంగ దినోత్సవ ర
ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రాకకోసం పాలమూరు ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదుర�
ప్రభుత్వం అ మలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.