దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వ యోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివా రం మహబూబ్నగర్ పట�
మానవ మృగాల కామకాంక్షకు బాలిక బలైన ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి పంచాయతీ పరిధిలోని కేస్లీనాయక్ తండాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. తండాకు చెందిన హన్మంతునాయక్ భార్యా పి�
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మల్దకల్ ఆదిశిలాక్షేత్రానికి ప్రాధాన్యత ఉన్నది. ఏటా మార్గశిరమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్గశిరమాసంలో వచ్చే పౌర్ణమికి స్వామ
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అ న్నారు. జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని మినీ స్టేడియంలో జరిగిన 8వ ఎడిషన్ క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు శనివ
దివ్యాంగులు స్వతహాగా ఎదిగేలా తోడ్పాటు అందించాలని సింగార్భేస్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం చెన్నయ్య అన్నారు. ప్రపంచ ది వ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని భవిత కేంద్రంలో శనివారం ఏర్పాటు చే
కొల్లాపూర్ పట్టణంలో రూ.8 కోట్ల వ్యయంతో నూతనంగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవన సముదాయాలను ఆధునిక హంగులతో డిజైన్ను రూపొందించి నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలోని పవిత్ర పు ణ్యక్షేత్రాల్లో మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో దివ్య మహిమాన్విత ప్రకృతి అందాల �
గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించి, ప్రజలకు ఉపాధి కల్పించడమే ఉపాధి హామీ ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు వ్యవసాయ అనుబంధరంగాల అభివృద్ధికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
దివిటిపల్లి ఐటీ ఇండస్ట్రీయల్ పార్క్లో అతి పెద్ద కంపెనీ ఏర్పాటు కానున్నది. అమర్రాజా బ్యాటరీస్ గ్రూప్ 250 ఎకరాల్లో రూ.9,500 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే భారీ పరిశ్రమను నెలకొల్పనున్నది.
స్వరాష్ట్రం వచ్చాక రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచి త విద్యుత్, రైతుబంధు పథకంతో ఉమ్మడి జిల్లాలో వ్య వసాయం పండుగలా సాగుతున్నది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో రెండేండ్లుగా సాగు విస్తీర్ణం గణనీయం
మినీ శిల్పారామంతోపాటు పెద్ద చెరువు మధ్యలో మినీ ఐలాండ్ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడమేకాకుండా పర్యాటకుల కో సం సెల్ఫీ పాయింట్లు నిర్మిస్తున్నారు.
కోస్గి పట్టణ ప్రజల చిరకాల వాంఛ టీఆర్ఎస్ సర్కార్ హయాంలో నెరవేరింది. ఎంతో మంది నాయకులు.., ఎన్నో ఏండ్లుగా కోస్గిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారే తప్పా ఆచరణలో పెట్టలేదు.