మహిళలు అన్ని రం గాల్లో అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చే యడంతోపాటు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వివిధ మార్గాల ద్వారా రుణాలు అందించి వారిని వ్యాపార ప�
వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవీ కాలం పెంపు శాసన సభలో ఆమోదం.. త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు కమిటీ సభ్యుల సంఖ్య కూడా పెంపు పొడిగింపుతో పాలకవర్గాలకు ఊరట మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం నాగర్కర్నూల్, మార్చి 19 (�
నాగర్కర్నూల్ జిల్లాలో 254 స్కూళ్లల్లో ఆంగ్ల మాధ్యమం 22 వేల మంది విద్యార్థుల విద్యాభ్యాసం ఇంగ్లిష్ మీడియం చదువుతున్న వారే అధికం నాగర్కర్నూల్, మార్చి 19 : విద్యార్థి బంగారు భవితకు ఆంగ్ల మాధ్యమం పునాదిలా�
అవగాహన సదస్సులో ఎమ్మెల్యే బండ్ల వివిధ రకాల యూనిట్లతో ఉపాధి గద్వాల అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష గద్వాల, మార్చి 19 : దళితులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రారంభించిన దళితబంధు పథకం ఓ వరం లాంటిందని, ఈ పథకాన్�
రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి భలే డిమాండ్ పాలమూరులో పెరిగిన భూముల విలువ గద్వాల ప్లాట్లకు సైతం అనూహ్య స్పందన భవిష్యత్తులో మరింతగా పుంజుకునే అవకాశం పాలమూరులో భూముల విలువ విపరీతంగా పెరిగింది. ‘రియల్
రంగుల్లో మునిగితేలిన ప్రజలు చిన్నారులు, యువత కేరింతలు బ్యాండ్ మేళాల మధ్య డ్యాన్స్లు సప్తవర్ణాలతో పులకించిన ఉమ్మడి జిల్లా అంబరాన్నంటిన హోలీ రంగుల్లో మునిగితేలిన ప్రజలు చిన్నారులు, యువత కేరింతలు బ్యా�
పార్లమెంట్లో ఎంపీ రాములు నాగర్కర్నూల్, మార్చి 16 : రాష్ట్ర ప్ర భుత్వం పంపించిన రోడ్లకు సంబంధించి న ప్రతిపాదనలు మంజూరు చేయాలని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కోరారు. బుధవారం పార్లమెంట్ సమావేశాల్�
నేటి నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు హన్వాడ, మార్చి 16 : మండలంలోని మాదారం, యా రోనిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న కొండల్లో వెలసిన తిరుమలనాథస్వామి కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తులకు దర్శనమిస
కుటుంబసభ్యులతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్ దివ్యాంగులకు స్కూటీలు, అంధ విద్యార్థులకు దుస్తులు, పండ్లు పంపిణీ 22 అడుగుల గజమాలతో సత్కారం హబూబ్నగర్, మార్చి 16 : జిల్లాను కనీవినీ ఎ రుగని రీత
హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో విజయం రన్నర్గా నిలిచిన రంగారెడ్డి జట్టు మూడు, నాలుగో స్థానంలో వరంగల్, నల్లగొండ జట్లు బహుమతులు ప్రదానం చేసిన వక్తలు మహబూబ్నగర్ టౌన్, మార్చి 16 : రాష్ట్రస్థాయి సీనియర్
సర్కారు కొలువు సాధనే లక్ష్యంగా.. సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వద్ద బారులు స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉండాలని నిపుణుల సూచన “ఎప్పటికప్పుడు నైపుణ్యతకు పదును పెట్టడం.. కొత్త కొత్త ఆలోచనలు చే�
రాష్ట్రంలోని చిన్నారులను కాపాడుకోవాలి 12-14 ఏండ్ల అందరికీ టీకాలు వేయాలి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంట
డిజిటల్ లావాదేవీలపై కొనసాగుతున్న మోసాలపై ప్రజలను అప్రమత్తం చే యాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖ అధికారులపై ఉంద ని కలెక్టర్ హరిచందన అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం పట్టణం