దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం మాగనూర్, మార్చి 13 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆహర్నిశలు కృషి చ
కొంగుబంగారం రామలింగేశ్వరుడు నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఆలయం మూసాపేట(అడ్డాకుల), మార్చి 13: దక్షిణ కాశీగా పేరుగాంచిన కందూరు రామలింగేశ్వరస్వామిని క్షేత్రాన్ని నమ్మి కొలిచే భక్తుల
బాలానగర్, మార్చి 13 : మండలంలోని హేమాజీపూర్, బిల్డింగ్తండా, నేలబండతండాల్లో ఆదివారం టీఆర్ఎస్వీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు యూత్వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్ తెలిపారు. హేమాజీపూర�
కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణులు జడ్చర్లటౌన్, మార్చి 13 : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఆదివారం టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్�
నారాయణపేట, మార్చి 13 : పల్లె ప్రకృతి వ నాల్లో దివ్యాంగులకు ఉపాధి కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి అడివయ్య అన్నారు. పట్టణంలోని ఎన్పీఆర్డీ జిల్లా విస్త్రృతస్థాయి సమావేశం
ఉద్యోగాల సాధనకు కేరాఫ్.. గ్రంథాలయాలు నోటిఫికేషన్ల రాకతో క్యూ కడుతున్న నిరుద్యోగులు సకల సదుపాయాలు కల్పిస్తున్న లైబ్రరీ సంస్థ పని గంటలను సైతం పెంచిన సంస్థ చైర్మన్ ప్రశాంతంగా చదువుకునేందుకు అవకాశం మహబూ
రాజీవ్ స్వగృహలోని 202 ప్లాట్లకు రేపు వేలం బృందావన గార్డెన్లో అధికారుల ఏర్పాట్లు నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు గద్వాల, మార్చి 1: రాష్ట్రంలో వివిధ జిల్లాలో ఖాళీగా ఉన్న రాజీవ్స్వగృహ ప్లాట్లకు వేలం వేసే
జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్ కొత్తకోట, మార్చి 12: సీఎం కేసీఆర్ దేశానికే దిక్సూచి అని జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్ అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై
సేంద్రియ పద్ధతిలో కిచెన్ గార్డెన్ పెద్దకొత్తపల్లి కేజీబీవీలో ఏర్పాటు 12 మంది విద్యార్థులతో కమిటీ నాగర్కర్నూల్, మార్చి 12 : పెద్దకొత్తపల్లి కేజీబీవీని వ్యవసా య క్షేత్రంగా తీర్చిదిద్దారు. విద్యార్థిను
అర్థంపర్థం లేని ప్రతిపక్షాల విమర్శలు విలేకరుల సమావేశంలో ఎంపీ రాములు అచ్చంపేట టౌన్, మార్చి 12 : అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఎంపీ రాములు తెలిపారు. శనివారం పట్టణంలో ఆయన విలేకరుల స
రూ.42 కోట్లతో దేశవ్యాప్తంగా సామాజిక సేవ కరోనా కాలంలో రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రవాస భారతీయ వైశ్య సంస్థ అధ్యక్షుడు హరిరాయిని 31 కుటుంబాలకు కుట్టుమిషన్లు అందజేత అచ్చంపేట, మార్చి 12 : సేవాగుణంలో వైశ్యులు సమాజానిక�
జాతీయ లోక్ అదాలత్తో సత్వర న్యాయం మహబూబ్నగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి మహబూబ్నగర్ మెటుగడ్డ, మార్చి 12 : జాతీయ లోక్ అదాలత్తో సత్వర న్యాయం జ రుగుతుందని మహబూబ్నగర్ జిల్లా కోర్టు ప్�
జడ్చర్లటౌన్, మార్చి 12 : రాజీ కుదిరే కేసుల్లో కక్షిదారులు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్చర్ల కోర్టు జడ్జి టి.లక్ష్మి సూచించారు. జడ్చర్ల కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర�
నవాబ్పేట, మార్చి 12 : మండలంలోని కాకర్జాల టీఆర్ఎస్వీ గ్రామ కమిటీని నియోజకవర్గ ప్రధానకార్యదర్శి ఫయాజ్, యూత్ మండల అధ్యక్షుడు మెండె శ్రీను ఆధ్వర్యంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాకర్జాల అధ్యక్షు
ఆరోగ్యశాఖకు నిధులు కేటాయించడంలో దేశంలోనే 3వ స్థానం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నారాయణపేట, మార్చి 12 : జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్�