కొనసాగుతున్న సీనియర్ పురుషుల కబడ్డీ టోర్నీ వరుస విజయాలతో సమీస్కు చేరిన పాలమూరు క్రీడా స్ఫూర్తిని చాటాలి : డీవైఎస్వో మహబూబ్నగర్ టౌన్, మార్చి 15 : మహబూబ్నగర్ జిల్లా పరిషత్ మైదానంలో రాష్ట్ర సీనియర్�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ రూరల్, మార్చి 15 : నియోజకవర్గ పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద ఫిష్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ను మంజూరు చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ�
మారుతున్న పరిస్థితులను గమనిస్తూ నైపుణ్యాలను మెరుగు పర్చుకోవడంలోనే పూర్తి స్థాయిలో నేర నివారణకు ఆస్కారం ఉంటుందని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో శాంతి భద్రతల �
వినియోగదారుల హక్కుల సంస్థ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రీతం జడ్చర్లటౌన్, మార్చి15: ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని వినియోగదారుల హక్కుల సంస్థ నియోజకవర్గ అధ్యక్షుడు ప
ప్రాజెక్టు ఎదుట చిత్తనూర్ గ్రామస్తుల ధర్నా కంపెనీ సిబ్బందికి వినతిపత్రం అందజేత మరికల్, మార్చి 15 : మండలంలో ని చిత్తనూరలో ఏర్పాటు చేస్తున్న జూరా ల ఆగ్రో బయో డిజిల్ కంపెనీ ప్రాజెక్టు మాకొద్దంటూ మంగళవారం
పదో తరగతి పరీక్షలకు రోజులు దగ్గరపడుతున్న నేపథ్యంలో సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. కొవిడ్ కారణంగా రెండేండ్లు పరీక్షలు లేకుండానే ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. మూడేండ్ల విరామం తర్వాత పదో
సారికా టౌన్షిప్కు భలే డిమాండ్ గరిష్ఠ ధర గజం రూ.26,500 పలికిన ప్లాట్లు కనీస ధరకు 3రెట్లు చెల్లించిన దరఖాస్తుదారులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ప్లాట్లు తొలి రోజు ఆదాయం రూ. 37 కోట్లు ఊహించని విధంగా బహిరంగ వేల�
దేవరకద్ర, కొత్తకోట పట్టణాల్లో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవరకద్ర,
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందే లా చూడాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ రెవెన్యూ సమావేశం నుంచి సోమవారం మండల అధికారులతో వీడియోకాన్ఫ�
ఎంజీకేఎల్ఐ నీరు విడుదల చివరి దశ పంటలకు ప్రాణం పక్షం కిందట నిలిచిన నీటి విడుదల ఎమ్మెల్యే మర్రి సూచనతో తిరిగి ప్రారంభం కోయిల్సాగర్ నుంచి ప్రారంభమైన నీటి విడుదల నాగర్కర్నూల్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): �
కర్నెతండా ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి చేయిస్తాం రేయింబవళ్లు పనులు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలి కర్నెతండా లిఫ్ట్ పనుల ప్రారంభంలో మంత్రి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, మార్చి 13:‘ఖిల్లా’ మండలంలో న
శ్రీశైలం/నాగర్కర్నూల్/అచ్చంపేట/ మార్చి 13: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ దంపతులు శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి శ్రీశైలం చేరుకున్న దంపతులకు ఆలయ మర్యాదలతో లవ
జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య జడ్చర్లటౌన్, మార్చి 13 : నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య తెలిపారు.