వనపర్తిలో రిజిస్ట్రేషన్ల జోరు రాష్ట్రంలో మొదటి స్థానంలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయం సాగు నీటి రాకతో భూములకు పెరిగిన డిమాండ్ ప్రతి నెలా రూ.కోట్లల్లో ఆదాయం పరోక్షంగా రియల్ వ్యాపారాలు చేస్తున్న 10వేల మ�
పీయూలో రెగ్యులర్ క్లాస్లతోపాటు కోచింగ్ కోటి ఆశలతో కోచింగ్ సెంటర్ల బాట బుక్స్టాల్స్, లైబ్రరీల వద్ద సందడే.. సందడి నిపుణుల సలహాలతో ఉద్యోగ వేటకు కసరత్తు మహబూబ్నగర్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి
జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం ఊట్కూర్, మార్చి 20 : గ్రామ సీమల అభివృద్ధే ప్రభు త్వ ధ్యేయమని జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్ అన్నారు. మండలంలోని పగిడిమర్రిలో సీసీ రోడ్డు నిర్మాణ ప�
ఇకపై రహదారులకు సొబగులు ఎన్ఆర్ఈజీఎస్ నుంచి నిధుల కేటాయింపు మండలానికి రూ.కోటి 25 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు ధన్వాడ, మార్చి 20 : అభివృద్ధే పరమావధిగా పనిచేస్తూ నియోజకవర్గంలో ప్రతి మండలాని�
అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం రూ.3.5కోట్లతో బీటీరోడ్డు పనులకు భూమిపూజ ఉండవెల్లి, మార్చి 20: గ్రామస్వరాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్పని చేస్తున్నారని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని కలుగోట్ల నుంచి పో�
నేటినుంచి ప్రారంభం హాజరుకానున్న ఉపాధ్యాయులు గద్వాలటౌన్, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన చేయనుంది. ఈ మేరకు ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ మీడ
ప్రభుత్వ ప్రోత్సాహంతో కార్మికులకు చేతినిండా ఉపాధి ఆకట్టుకుంటున్న హస్తకళా మేళా అయిజ, మార్చి 20: చేనేత వస్ర్తాలకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతున్నది. ప్రస్తుతం చేనేత వస్ర్తాలపై రాజకీయ నాయకులు, యువత, మహిళలు ఆ�
మూసాపేట(అడ్డాకుల), మార్చి 20 : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదని ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అడ్డాకుల మండలం రాచాల�
జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి జడ్చర్ల, మార్చి 20 : జడ్చర్లకు త్వరలోనే ట్రాఫిక్ పోలీస్స్టేషన్తో పాటు రూరల్ పీఎస్ మంజూరు కానున్నట్లు, ఇందుకు సబంధించిన ఫైల్ ప్రభుత్వం వద్ద ఉన్నదని జడ్చర్ల �
అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లోకి.. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కొల్లాపూర్, మార్చి 20 : రాష్ట్రంలోని ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డ
లింగాల, మార్చి 20: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట గ్రామానికి చెందిన కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార�
పురుగుల మందు డబ్బాతో యువకుడి ఆందోళన అచ్చంపేట రూరల్, మార్చి 20 : పోలీసులు అకారణంగా తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదనతో ఓ యువకుడు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగన ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చ�
పాలమూరు విశ్వవిద్యాలయంలో చక్కని అవకాశం పోటీ పరీక్షలకు సంసిద్ధులవుతున్న విద్యార్థులు సమయం వృథా కాకుండా ఉద్యోగవేట 24 గంటల పాటు పీయూ లైబ్రరీ సేవలు కోచింగ్ సెంటర్తో చేయూతనిస్తున్న సర్కార్ మహబూబ్నగర్,
‘దళితబంధు’ నిధులను సద్వినియోగం చేసుకోవాలి లబ్ధిదారులు ఉన్నతస్థాయికి చేరేలా యూనిట్ల గ్రౌండింగ్ ఉండాలి కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, మార్చి 19 : ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో లబ్ధిదారుల