మహబుబాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు నేడు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని బయ్యారం మండలం చోక్ల�
ధరణి పోర్టల్.. భూముల లావాదేవీలను ఎంత సరళతరం చేసిందో, రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు ఎంత చేరువ చేసిందో తెలిపే మరో ఉదాహరణ ఇది. తల్లిదండ్రులను కోల్పోయి అనారోగ్యంతో హైదరాబాద్ దవాఖానలో చికిత్స పొందుతున్న యువతి
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాక్షి సంతకం కోసం వచ్చి గుండె నొప్పితో ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కురవి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..మ
మహబూబాబాద్ : ఆటలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగ
మహబూబాబాద్ : జూన్ 3 నుంచి నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజాప్రతినిధులను, అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో మంత్రి సత్య�
మహబూబాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండలం వస్త్రం తండా జాతీయ రహదారిపై మంగళవారం చోటు చ�
మహబూబాబాద్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మ�
మహబూబాబాద్ : వందేమాతరం ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఎంత పొగిడినా తక్కువే అని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని తొర్రూరు మండల కేంద్రంలో గత 50 రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జి
ప్రచారానికే ఉజ్వల గ్యాస్ బండల పంపిణీ కేంద్రానిది కార్మిక వ్యతిరేక వైఖరి రాష్ట్రంలో కార్మికులకు ఉచిత బీమా నిర్మాణ కార్మికులకు లక్ష మోటర్సైకిళ్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు ఎన్సీడీ కిట్ల ప�
మహబూబాబాద్ : ఈ ఎండాకాలంలోనే మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం జలాలను తీసుకొస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి పోలేపల్లి, మడిపల్లి గ్ర�
మహబూబాబాద్ : జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా తొర్రూరు మండలం పోలెపల్లి గ్రామంలో అంబేద్కర్ �
మరిపెడ, మే 5 : గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ్డ్ కాన్వాయ్కు తృటిలో ప్రమాదం తప్పింది. మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ 7వ తేదీన మహబూబాబాద్ జి
మహబూబాబాద్ : హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరు పట్టణంలో మంత్రి రంజాన్ సందర్భంగా ముస్
Daughter | మహబూబాబాద్ జిల్లాలోని వేమునూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిపత్రాల కోసం తండ్రిని హత్యచేసింది కూతురు (Daughter). వేమునూరుకు చెందిన వెంకన్న, ప్రభావతి (17) తండ్రీ కూతుర్లు.
దంతాలపల్లి, ఏప్రిల్ 27 : విద్యార్థులకు మంచి చదువు, సత్ప్రవర్తన నేర్పించాల్సిన గురువే.. వారి పట్ల వంకరబుద్ధిని చూపాడు. చివరకు గ్రామస్తుల చేతిలో తన్నులు తిని పోలీస్ కేసు పెట్టేదాక తెచ్చుకున్నాడు. వివరాలిల�