మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల జయపురం గ్రామానికి చెందిన చందు లావణ్య వాలీబాల్లో మెరుపులు మెరిపిస్తున్నది. చిన్న తనం నుంచే ఆటపై మక్కువ పెంచుకున్న లావణ్య అంచలంచెలుగా ఎదిగింది.
మహబూబాబాద్ : జిల్లాలో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి చెందడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో రామాలయం గుడికి మైకుల�
మహబూబాబాద్ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెల�
మహబూబాబాద్ : చదువు వ్యక్తిత్వ, సమాజ వికాసానికి దోహదం చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరులోని అంబేద్కర్ కాలనీలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో మంత�
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన లక్కం వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ లక్కం వెంకన్న, సుభద్ర దంప�
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని ఆలయాల పున:ప్రతిష్ట ఎంతో వైభవంగా కొనసాగుతున్నది. కొందరు దేవుడు వారికి మాత్రమే సొంతం అనే విధంగా మాట్లాడుతున్నారు అది సరికాదు అని గిరిజన సంక్షేమ శాఖ మంత్
మహబూబాబాద్ : జిల్లాలోని కేసముద్రం మండలం అమీనాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. 27కిలోల వెండి ఆభరణాలు, 5 తులాల బంగారం ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..పూజారి ప్రతి రోజు
మహబుబాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు నేడు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని బయ్యారం మండలం చోక్ల�
ధరణి పోర్టల్.. భూముల లావాదేవీలను ఎంత సరళతరం చేసిందో, రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు ఎంత చేరువ చేసిందో తెలిపే మరో ఉదాహరణ ఇది. తల్లిదండ్రులను కోల్పోయి అనారోగ్యంతో హైదరాబాద్ దవాఖానలో చికిత్స పొందుతున్న యువతి
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాక్షి సంతకం కోసం వచ్చి గుండె నొప్పితో ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కురవి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..మ
మహబూబాబాద్ : ఆటలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగ
మహబూబాబాద్ : జూన్ 3 నుంచి నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజాప్రతినిధులను, అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో మంత్రి సత్య�
మహబూబాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండలం వస్త్రం తండా జాతీయ రహదారిపై మంగళవారం చోటు చ�
మహబూబాబాద్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మ�
మహబూబాబాద్ : వందేమాతరం ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఎంత పొగిడినా తక్కువే అని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని తొర్రూరు మండల కేంద్రంలో గత 50 రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జి