Errabelli Dayakar rao | రాష్ట్రంలో దాదాపు అరకోటి మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలో వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు.
మహబూబాబాద్ : రాష్ట్రంలో గత ఏడేండ్లలో గురుకుల విద్య అభివృద్ధికి కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి విద్యాభివృద్ధికి పాటుపడుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్ర ప
మహబూబాబాద్ : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా ఆదాయాన్ని మరింత పెంపొందించుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంల�
మహబూబాబాద్ : నూతన పెన్షన్ కార్డులను మహబూబాబాద్ మ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మహబూబాబాద్ పట్టణ పరిధిలోని ఇందిరా కాలనీ లో మన బస్తీ – మన బడి కార్యక్రమం కింద 21.94 లక్షల రూపాయలతో మ
మహబూబాబాద్ : వ్యక్తుల అంతిమ సంస్కారాలు కూడా అత్యంత గౌరవంగా సాగాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా వైకుంఠధామాలను ఏర్పాటు చేశారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయ�
మహబూబాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరతున్నారు. తాజాగా మహబూబాబాద్ పట్టణంలోని 6 వ వార్డుకు సుమారు 200 మంది �
మహబూబాబాద్ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్స్ ఇస్తున్న దాఖలాలు లేవు. ఇది తెలంగాణ ప్రభుత్వం ఘనత అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ �
మహబూబాబాద్ : విద్యార్థులకు స్వాతంత్య్ర సంగ్రామం, జాతీయ జెండా విషిష్టతను తెలియజేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద 100 అడుగుల జాతీయ జెండాను మహబూబాబాద�
మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 36 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్లను అందిస్తుందని, మరో 10 లక్షల మందికి నూతన పెన్షన్లను లబ్ధిదారులకు మంజూరు చేసిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గూడూరు మ
మహబూబాబాద్ : దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన పోరాటాలను స్మరించుకుంటూ..వారి స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవ�
మహబూబాబాద్ : గిరిజనుల సాంస్కృతిక పండగ తీజ్ ఉత్సవాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని ఆడిపాడారు. బయ్యారం మండలంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో ఎంపీ కవి�
మనకు ఎవరైనా రాఖీ కడితే ఏం చేస్తాం.. సోదరీమణులకు చీర లేదా తోచినంత నగదు లేదా ఇంకేదో బహుమతి ఇస్తాం.. కానీ ఓ సోదరుడు వినూత్నంగా ఆలోచించాడు. చిన్నప్పటి నుంచి తాను దాచుకున్న పాకెట్ మనీని ఏకంగా తులాభారం వేసి అక్క