Mahabubabad | మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం( Bayyaram ) మండల పరిధిలో అంతర్ జిల్లాకు చెందిన నలుగురు సభ్యుల నకిలీ నక్సల్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను డీఎస్
Minister KTR | రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు (Minister KTR) నేడు ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ప్రతిమ ఫౌండేషన్ (Prathima Foundation) ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్�
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 24 గంటల్లో 19 కాన్పులు చేసినట్లు గైనకాలజిస్ట్ హెచ్వోడీ డాక్టర్ వెంకట్రాములు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు మొ
Degree Student Missing | నేను ఎవరినీ ప్రేమించలేదు. దూరంగా వెళ్లి చనిపోతున్నా. నా శవం కూడా దొరకదు’ అంటూ డిగ్రీ చదువుతున్న యువతి తల్లిదండ్రులకు లేఖ రాసి అదృశ్యమైంది. మహబూబాబాద్ జిల్లా మంగపేట మండలం బోరునర్సాపురంలో యువతి
vande bharat express | సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్నే వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి దాడి జరిగింది. మహబూబాబాద్ - గార్ల రైల్వేసేషన్ల మధ్య శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.
BRS Meeting | బీఆర్ఎస్ సభకు ఖమ్మం ముస్తాబైంది. నగరం మొత్తం గులాబీ మయమైంది. ఎటుచూసినా బీఆర్ఎస్ జెండాలు, సీఎం కేసీఆర్తోపాటు పలవురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల హోర్డింగ్లు, కటౌట్లు
Mahabubabad | టమాట కూర ఓ ఇంట్లో చిచ్చుపెట్టింది. ఈ క్రమంలో అత్తాకోడళ్ల మధ్య చోటు చేసుకున్న గొడవ.. కన్న తల్లిపై కొడుకు చేయిచేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన మహబూబాబాద్ మండల
తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇకడ చాలా దారుణమైన కరువు పరిస్థితులు ఉండేవి. కండ్లకు నీళ్లు పెట్టుకుని ఏడ్చిన. పకన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమీ లేకపాయె.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మానుకోట జిల్లాపై వరాల వాన కురిపించారు. మహబూబాబాద్లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా చర్యలు త�
మానుకోటలో సీఎం కేసీఆర్ టూర్ సక్సెస్ అయ్యింది. గురువారం మధ్యాహ్నం 12.15 గంటలకు జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్.. 2.45 గంటల వరకు పర్యటించారు. సీఎం కేసీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపించిన సందర్భంలో విశేష స్పందన వ
గతంలో కలెక్టరేట్ భవనాల్లో అరకొర వసతులు ఉండేవి. టాయిలెట్స్ కూడా సరిగా ఉండేవి కావు. వినతులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు కూడా ఉండేవి కావు.