Mahabubabad | టమాట కూర ఓ ఇంట్లో చిచ్చుపెట్టింది. ఈ క్రమంలో అత్తాకోడళ్ల మధ్య చోటు చేసుకున్న గొడవ.. కన్న తల్లిపై కొడుకు చేయిచేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన మహబూబాబాద్ మండల
తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇకడ చాలా దారుణమైన కరువు పరిస్థితులు ఉండేవి. కండ్లకు నీళ్లు పెట్టుకుని ఏడ్చిన. పకన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమీ లేకపాయె.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మానుకోట జిల్లాపై వరాల వాన కురిపించారు. మహబూబాబాద్లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా చర్యలు త�
మానుకోటలో సీఎం కేసీఆర్ టూర్ సక్సెస్ అయ్యింది. గురువారం మధ్యాహ్నం 12.15 గంటలకు జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్.. 2.45 గంటల వరకు పర్యటించారు. సీఎం కేసీఆర్ జిల్లాపై వరాల జల్లు కురిపించిన సందర్భంలో విశేష స్పందన వ
గతంలో కలెక్టరేట్ భవనాల్లో అరకొర వసతులు ఉండేవి. టాయిలెట్స్ కూడా సరిగా ఉండేవి కావు. వినతులు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు కూడా ఉండేవి కావు.
సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ను సీ�
CM KCR | మహహబూబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీతకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ
CM KCR | సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజల్లో
CM KCR | మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
mahabubabad | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రారం�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాల్లో పర్యటించనున్నారు. మూడు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నెల 12న ఉదయం మహబూబాబాద్ జిల్లాలో
road accident | మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కురవి వద్ద జాతీయ రహదారిపై ఆటోపై గ్రానైట్ లారీపై నుంచి బండరాళ్లపడిపోయాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే
Minister Satyavathi | నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యనందించేందుకే ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర
Minister Satyavathi Rathod | ఏజెన్సీ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్