Mahabubabad | ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే మహబూబాబాద్ జిల్లాలో పర్యటించి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పర్యటన ఏర
minister dayakar rao | సీఎం కేసీఆర్లాంటి నేతను కాపాడుకోవాలని, ఆయనను ఎవరైనా ఏమన్నా అంటే ఉరికించాలని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. చారిత్రక నేపత్యం ఉన్న ఇనగుర్తి గ్రామం మండలంగా ఏర్పాటైన సందర్భంగా ప్రారంభోత�
Minister Satyavathi Rathod | దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా వారి సొంత కాళ్లపై నిలబడాలని కోరుకుంటారని, వారికి కాస్త చేయూతనిస్తే ఎన్నో విజయాలు సాధిస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
CM KCR Tour | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు త్వరలో మహబూబాబాద్ జిల్లాలో
పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీ భవనం, సమీకృత కలెక్టరేట్
కార్యాలయాలకు ప్రారంభోత్సవం
minister errabelli dayakar rao | దళిత బంధు పథకం పేదలకు వరమని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరలోని సాయి గార్డెన్లో తొర్రూరు ఎల్వై గార్డెన్స్లో
లారీల్లో అక్రమంగా తరలిస్తున్న 27.5టన్నుల నల్లబెల్లం, పటిక స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్చంద్రపవార్ తెలిపారు. మంగళవారం సీరోలు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివర�
black jaggery seized | సిరోల్ పరిధిలోని కాంపల్లిలో పోలీసులు పెద్ద ఎత్తున నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత నల్లబెల్లం రవాణా జరుగుతున్న సమాచారం మేకు మరిపెడ సీఐ సాగర్
రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, గిట్టుబాటు ధర పొందాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు.
minister Dayaker rao | రైతాంగాన్ని మోసం చేస్తున్నది ప్రధాని నరేంద్ర మోదీనే అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రైతులు లాభ పడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(ఈఎంఆర్ఎస్) సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మంగళవారం మొదలయ్యాయి.
కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గల బావిలోకి దూసుకెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురిని పదోతరగతి విద్యార్థులు కాపాడారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు�
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు అందించి మాట నిలబెట్టుకున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని గంగపుత్ర భవన్లో లబ్ధి�