black jaggery seized | సిరోల్ పరిధిలోని కాంపల్లిలో పోలీసులు పెద్ద ఎత్తున నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత నల్లబెల్లం రవాణా జరుగుతున్న సమాచారం మేకు మరిపెడ సీఐ సాగర్
రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, గిట్టుబాటు ధర పొందాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు.
minister Dayaker rao | రైతాంగాన్ని మోసం చేస్తున్నది ప్రధాని నరేంద్ర మోదీనే అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రైతులు లాభ పడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(ఈఎంఆర్ఎస్) సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మంగళవారం మొదలయ్యాయి.
కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గల బావిలోకి దూసుకెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురిని పదోతరగతి విద్యార్థులు కాపాడారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు�
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు అందించి మాట నిలబెట్టుకున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని గంగపుత్ర భవన్లో లబ్ధి�
Errabelli Dayakar rao | రాష్ట్రంలో దాదాపు అరకోటి మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలో వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని చెప్పారు.
మహబూబాబాద్ : రాష్ట్రంలో గత ఏడేండ్లలో గురుకుల విద్య అభివృద్ధికి కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి విద్యాభివృద్ధికి పాటుపడుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్ర ప
మహబూబాబాద్ : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా ఆదాయాన్ని మరింత పెంపొందించుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంల�
మహబూబాబాద్ : నూతన పెన్షన్ కార్డులను మహబూబాబాద్ మ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మహబూబాబాద్ పట్టణ పరిధిలోని ఇందిరా కాలనీ లో మన బస్తీ – మన బడి కార్యక్రమం కింద 21.94 లక్షల రూపాయలతో మ
మహబూబాబాద్ : వ్యక్తుల అంతిమ సంస్కారాలు కూడా అత్యంత గౌరవంగా సాగాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా వైకుంఠధామాలను ఏర్పాటు చేశారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయ�
మహబూబాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరతున్నారు. తాజాగా మహబూబాబాద్ పట్టణంలోని 6 వ వార్డుకు సుమారు 200 మంది �