మహబూబాబాద్, ఆగష్టు 11 : భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని పంచాయతీరాజ్ శాఖ మం
Satyavathi rathod | స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలంతా
మహబూబాబాద్, ఆగస్ట్ -10 : గాంధీజీని సినిమాను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఎదగాలని, అలాగే ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మంత్రి, ఎమ్మెల్యే �
మహబూబాబాద్ : జిల్లాలో ఘో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీని బైక్ ఢీ కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నర్సింహుల పేట మండలం కొత్త తండా శివారు నీలికుర్తి స్టేజి సమీప�
మహబూబాబాద్ : జిల్లా పరిధిలోని కొత్తగూడ మండలం వెలుబెళ్లి శివారులో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాల్లో ఉన్న నీరు ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ఈ సుడిగాలులను టోర్నడో అని కూడా పిలుస్తారు. ఈ ట
మహబూబాబాద్ : జిల్లాలోని పెద్ద వంగర మండలం ఉప్పర గూడెంలోని రామాలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి ధ్వజ స్తంభాని�
Warangal | రంగల్ (Warangal), మహబూబాబాద్ జిల్లాల్లో దంచికొట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం కురవడంతో రెండు జిల్లాల్లో
మహబూబాబాద్ : రాష్ట్రంలోని దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్
మహబూబాబాద్ : రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోతు దస్మి (86) కన్నుమూశారు. పది రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను హైదరాబాద్లోని యశోద దవాఖానలో చేర్పించారు. కాగా, చికిత
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం చేపట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర�
మహబూబాబాద్ : అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను భర్త గొడ్డలితో అత్యతంత కిరాతకంగా నరికి చంపాడు. ఈ విషాదకర సంఘటన మరిపెడ మండలం తానం చర్ల శివారు ఆనకట్ట తండాలో తెల్లవారు జా
హైదరాబాద్ : తెలంగాణలో శుక్రవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడింది. పలు చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలి
మహబూబాబాద్ : జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. కాగా, వర్షాలకు నర్సింహులపేట మండలం కొమ్ముల వంచ కొత్త చెరువు జోరుగా మత్
మహబూబాబాద్ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ�
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మూర్చవ్యాధితో (ఫిట్స్) ఓఅధ్యాపకురాలి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన కురవి మండలం సీరోలు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా