మహబూబాబాద్ : వ్యక్తుల అంతిమ సంస్కారాలు కూడా అత్యంత గౌరవంగా సాగాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా వైకుంఠధామాలను ఏర్పాటు చేశారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయ�
మహబూబాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరతున్నారు. తాజాగా మహబూబాబాద్ పట్టణంలోని 6 వ వార్డుకు సుమారు 200 మంది �
మహబూబాబాద్ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్స్ ఇస్తున్న దాఖలాలు లేవు. ఇది తెలంగాణ ప్రభుత్వం ఘనత అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ �
మహబూబాబాద్ : విద్యార్థులకు స్వాతంత్య్ర సంగ్రామం, జాతీయ జెండా విషిష్టతను తెలియజేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద 100 అడుగుల జాతీయ జెండాను మహబూబాబాద�
మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 36 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్లను అందిస్తుందని, మరో 10 లక్షల మందికి నూతన పెన్షన్లను లబ్ధిదారులకు మంజూరు చేసిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గూడూరు మ
మహబూబాబాద్ : దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన పోరాటాలను స్మరించుకుంటూ..వారి స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవ�
మహబూబాబాద్ : గిరిజనుల సాంస్కృతిక పండగ తీజ్ ఉత్సవాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని ఆడిపాడారు. బయ్యారం మండలంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో ఎంపీ కవి�
మనకు ఎవరైనా రాఖీ కడితే ఏం చేస్తాం.. సోదరీమణులకు చీర లేదా తోచినంత నగదు లేదా ఇంకేదో బహుమతి ఇస్తాం.. కానీ ఓ సోదరుడు వినూత్నంగా ఆలోచించాడు. చిన్నప్పటి నుంచి తాను దాచుకున్న పాకెట్ మనీని ఏకంగా తులాభారం వేసి అక్క
మహబూబాబాద్, ఆగష్టు 11 : భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని పంచాయతీరాజ్ శాఖ మం
Satyavathi rathod | స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలంతా
మహబూబాబాద్, ఆగస్ట్ -10 : గాంధీజీని సినిమాను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఎదగాలని, అలాగే ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మంత్రి, ఎమ్మెల్యే �
మహబూబాబాద్ : జిల్లాలో ఘో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీని బైక్ ఢీ కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నర్సింహుల పేట మండలం కొత్త తండా శివారు నీలికుర్తి స్టేజి సమీప�
మహబూబాబాద్ : జిల్లా పరిధిలోని కొత్తగూడ మండలం వెలుబెళ్లి శివారులో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాల్లో ఉన్న నీరు ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ఈ సుడిగాలులను టోర్నడో అని కూడా పిలుస్తారు. ఈ ట