మహబూబాబాద్ : రాష్ట్రంలోని దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్
మహబూబాబాద్ : రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోతు దస్మి (86) కన్నుమూశారు. పది రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను హైదరాబాద్లోని యశోద దవాఖానలో చేర్పించారు. కాగా, చికిత
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం చేపట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర�
మహబూబాబాద్ : అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను భర్త గొడ్డలితో అత్యతంత కిరాతకంగా నరికి చంపాడు. ఈ విషాదకర సంఘటన మరిపెడ మండలం తానం చర్ల శివారు ఆనకట్ట తండాలో తెల్లవారు జా
హైదరాబాద్ : తెలంగాణలో శుక్రవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడింది. పలు చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలి
మహబూబాబాద్ : జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. కాగా, వర్షాలకు నర్సింహులపేట మండలం కొమ్ముల వంచ కొత్త చెరువు జోరుగా మత్
మహబూబాబాద్ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ�
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మూర్చవ్యాధితో (ఫిట్స్) ఓఅధ్యాపకురాలి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన కురవి మండలం సీరోలు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల జయపురం గ్రామానికి చెందిన చందు లావణ్య వాలీబాల్లో మెరుపులు మెరిపిస్తున్నది. చిన్న తనం నుంచే ఆటపై మక్కువ పెంచుకున్న లావణ్య అంచలంచెలుగా ఎదిగింది.
మహబూబాబాద్ : జిల్లాలో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి చెందడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో రామాలయం గుడికి మైకుల�
మహబూబాబాద్ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెల�
మహబూబాబాద్ : చదువు వ్యక్తిత్వ, సమాజ వికాసానికి దోహదం చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరులోని అంబేద్కర్ కాలనీలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో మంత�
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన లక్కం వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ లక్కం వెంకన్న, సుభద్ర దంప�
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని ఆలయాల పున:ప్రతిష్ట ఎంతో వైభవంగా కొనసాగుతున్నది. కొందరు దేవుడు వారికి మాత్రమే సొంతం అనే విధంగా మాట్లాడుతున్నారు అది సరికాదు అని గిరిజన సంక్షేమ శాఖ మంత్
మహబూబాబాద్ : జిల్లాలోని కేసముద్రం మండలం అమీనాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. 27కిలోల వెండి ఆభరణాలు, 5 తులాల బంగారం ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..పూజారి ప్రతి రోజు