ప్రచారానికే ఉజ్వల గ్యాస్ బండల పంపిణీ కేంద్రానిది కార్మిక వ్యతిరేక వైఖరి రాష్ట్రంలో కార్మికులకు ఉచిత బీమా నిర్మాణ కార్మికులకు లక్ష మోటర్సైకిళ్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు ఎన్సీడీ కిట్ల ప�
మహబూబాబాద్ : ఈ ఎండాకాలంలోనే మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం జలాలను తీసుకొస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి పోలేపల్లి, మడిపల్లి గ్ర�
మహబూబాబాద్ : జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా తొర్రూరు మండలం పోలెపల్లి గ్రామంలో అంబేద్కర్ �
మరిపెడ, మే 5 : గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ్డ్ కాన్వాయ్కు తృటిలో ప్రమాదం తప్పింది. మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ 7వ తేదీన మహబూబాబాద్ జి
మహబూబాబాద్ : హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరు పట్టణంలో మంత్రి రంజాన్ సందర్భంగా ముస్
Daughter | మహబూబాబాద్ జిల్లాలోని వేమునూరులో దారుణం చోటుచేసుకుంది. ఆస్తిపత్రాల కోసం తండ్రిని హత్యచేసింది కూతురు (Daughter). వేమునూరుకు చెందిన వెంకన్న, ప్రభావతి (17) తండ్రీ కూతుర్లు.
దంతాలపల్లి, ఏప్రిల్ 27 : విద్యార్థులకు మంచి చదువు, సత్ప్రవర్తన నేర్పించాల్సిన గురువే.. వారి పట్ల వంకరబుద్ధిని చూపాడు. చివరకు గ్రామస్తుల చేతిలో తన్నులు తిని పోలీస్ కేసు పెట్టేదాక తెచ్చుకున్నాడు. వివరాలిల�
మహబూబాబాద్, ఏప్రిల్, 25 : మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. జిల్లాలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కింద ర�
మహబూబాబాద్ : రాష్ట్రంలో దళితులకు మంచి రోజులు వచ్చాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో దళితబంధు లబ్ధిదారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆమె దళితబంధు యూనిట్�
మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో WELLS FARGO, UNITED WAY స్వచ్ఛంద సంస్థల సహకారంతో 70 లక్షల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్, కొవిడ్ రోగుల చికిత్స కోసం నిర్మించిన అత్యాధునిక 36 పడకల భవనాన్ని మంత్రులు సత్యవతి
మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూర్ డివిజన్ కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
మహబూబాబాద్ : రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేడు మహబూబాబాద్ జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పూలమాల వేసి నివాళులు �
మహబూబాబాద్ : యాసంగింలో పండించిన వరి ధాన్యం సేకరణకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్.. కలెక్టర్ శశాంకతో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించార�
మహబూబాబాద్, ఏప్రిల్ 11 : చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. సోమవారం స్థానిక ఐ.ఎం.ఎ. హాలులో మహాత్మా జ్యోతిబా పూలే 196 వ జయంతి ఉత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్