మహబూబాబాద్, ఏప్రిల్, 25 : మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. జిల్లాలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కింద ర�
మహబూబాబాద్ : రాష్ట్రంలో దళితులకు మంచి రోజులు వచ్చాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో దళితబంధు లబ్ధిదారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆమె దళితబంధు యూనిట్�
మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో WELLS FARGO, UNITED WAY స్వచ్ఛంద సంస్థల సహకారంతో 70 లక్షల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్, కొవిడ్ రోగుల చికిత్స కోసం నిర్మించిన అత్యాధునిక 36 పడకల భవనాన్ని మంత్రులు సత్యవతి
మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూర్ డివిజన్ కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
మహబూబాబాద్ : రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేడు మహబూబాబాద్ జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పూలమాల వేసి నివాళులు �
మహబూబాబాద్ : యాసంగింలో పండించిన వరి ధాన్యం సేకరణకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్.. కలెక్టర్ శశాంకతో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించార�
మహబూబాబాద్, ఏప్రిల్ 11 : చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. సోమవారం స్థానిక ఐ.ఎం.ఎ. హాలులో మహాత్మా జ్యోతిబా పూలే 196 వ జయంతి ఉత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్
మహబూబాబాద్ : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. సోమవారం డోర్నకల్ మండలంలోని చాప్ల తండా ప్రాంతంలో నిర్మిస్తున్న సీతారామ లిఫ్ట్ ఇరిగ�
మహబూబాబాద్ : ఏకాగ్రత, పట్టుదలతో పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి అని జిల్లా కలెక్టర్ కె. శశాంక నిరుద్యోగ యువతకు సూచించారు. సోమవారం స్థానిక అను బాలాజీ ఫంక్షన్ హాల్లో జిల్లాలోని నిరుద్యోగ యువతకు గ్రూప్ -1, 2, 3, 4,
మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం కంబాల పల్లి వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. కామారెడ్డి నుంచి భద్రాచలంకు వెళుతున్న ఎక్స్ ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న బర్రెను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టు
మహబూబాబాద్ : నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం ప్రారంభించారు. జిల్లా పరిధిలో ఉద్యోగ అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించేందుకు మహ�
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఆర్య వైశ్యులకు ప్రాధాన్యత పెరిగిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్లో ఆర్య వైశ్య మహాసభ, మహబూబాబాద్ జిల్లా నూతన కార్య
మహబూబాబాద్ : జిల్లాలోని కురవి మండలం సీరోల్ గ్రామంలోని ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలలో ఆహారం విషతుల్యమవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో.. విద్యార్థులెవరికి ఎలాంటి ప్రమాదం లేదని, తగిన వైద్యం అంద�
మహబూబాబాద్ : ఈత సరదా రెండు ప్రాణాలను బలితీసుకుంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారులు కొద్ది సేపట్లోనే విగతజీవులుగా మారడంతో రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిచ్చింది. ఈ విషాదకర సంఘటన జిల్ల