మహబూబాబాద్ : టీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ నియోజకవర్గంలో బలంగా ఉందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని 25 వ వార్డ్ కా�
మహబూబాబాద్ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎంపీ మాలోతు కవిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని జ్యోతి �
మహబూబాబాద్ : కేసీఆర్ కిట్స్ అంటే కేవలం 16 వస్తువుల పెట్టె కాదని, మహిళలకు ఈ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ
మహబూబాబాద్ : ఓ టీచర్కు మూడో తరగతి చదువుతున్న విద్యార్థి ముచ్చెమటలు పట్టించాడు. ఎందుకంటే.. తనను టీచర్ నిరంతరం కొడుతున్నాడని ఆ విద్యార్థి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి.. టీచర్ను భయపెట్ట
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దేవాలయాలను పునర్నిర్మాణం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గుళ్లకు కూడా దూప దీప నైవేద్యాల కోసం నిధులు కేటాయిస్తూ వాటికి పునర్వైభవం తీసుకువస్తున్నారని గిరిజన �
మహబూబాబాద్ : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, ఆదివారం లింగ్యా నాయక్ చిత్ర పటానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మం�
మహబూబాబాద్ : స్వచ్ఛంద సేవలో బాల వికాసది ప్రత్యేకమైన స్థానం. అనేక సేవలు చేస్తూ అందరి మెప్పు పొందిన ఘనత బాల వికాసది అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అన్నారు. జిల్లాలోని తొర్రూరులో బాలవికాస ఆధ్వర్యంలో కరోనా పాజ
మహబూబాబాద్ : పిల్లల నిండు జీవితాని రెండు పోలియో చుక్కలు వేయాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం జిల్లాలోని కురవి మండలంలో గల మంత్రి స్వగ్రామం పెద్దతండాలో పిల్లలకు పోలియో చు�
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ మహబూబాబాద్ను జిల్లాగా చేయడం వల్లే ఈ రోజు ఇంత అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ప్రణాళిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప�
మహబూబాబాద్ : వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేటల మధ్య తొర్రూరు మంచి వ్యాపార కేంద్రంగా ఎదిగిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీక
మహబూబాబాద్ : అటల్ ఇన్నోవేషన్ మిషన్ పథకంలో భాగంగా ఎంపికైన తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మ�
గంగారం, ఫిబ్రవరి 22 : ఉచ్చులో చిక్కిన ఎలుగుబంటిని హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి కారణమైన 12మందిని మంగళవారం అరెస్ట్ చేశారు. అటవీ శాఖ రేంజర్ చలపతి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జ�
మహబూబాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడటంతో 16 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నర్సింహులపేట మండల
మహబూబాబాద్ : మేడారం జాతర సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపో నుంచి బస్సులను మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. సీఎం క�
మహబూబాబాద్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..వరంగల్ – ఖమ్మం రహదారిలో ఆదివారం రాత్రి నాంచారి మడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఒకరు మృతి చ