మహబూబాబాద్ : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. సోమవారం డోర్నకల్ మండలంలోని చాప్ల తండా ప్రాంతంలో నిర్మిస్తున్న సీతారామ లిఫ్ట్ ఇరిగ�
మహబూబాబాద్ : ఏకాగ్రత, పట్టుదలతో పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలి అని జిల్లా కలెక్టర్ కె. శశాంక నిరుద్యోగ యువతకు సూచించారు. సోమవారం స్థానిక అను బాలాజీ ఫంక్షన్ హాల్లో జిల్లాలోని నిరుద్యోగ యువతకు గ్రూప్ -1, 2, 3, 4,
మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం కంబాల పల్లి వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. కామారెడ్డి నుంచి భద్రాచలంకు వెళుతున్న ఎక్స్ ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న బర్రెను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టు
మహబూబాబాద్ : నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం ప్రారంభించారు. జిల్లా పరిధిలో ఉద్యోగ అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించేందుకు మహ�
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఆర్య వైశ్యులకు ప్రాధాన్యత పెరిగిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్లో ఆర్య వైశ్య మహాసభ, మహబూబాబాద్ జిల్లా నూతన కార్య
మహబూబాబాద్ : జిల్లాలోని కురవి మండలం సీరోల్ గ్రామంలోని ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలలో ఆహారం విషతుల్యమవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో.. విద్యార్థులెవరికి ఎలాంటి ప్రమాదం లేదని, తగిన వైద్యం అంద�
మహబూబాబాద్ : ఈత సరదా రెండు ప్రాణాలను బలితీసుకుంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారులు కొద్ది సేపట్లోనే విగతజీవులుగా మారడంతో రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిచ్చింది. ఈ విషాదకర సంఘటన జిల్ల
మహబూబాబాద్ : టీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ నియోజకవర్గంలో బలంగా ఉందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని 25 వ వార్డ్ కా�
మహబూబాబాద్ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎంపీ మాలోతు కవిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని జ్యోతి �
మహబూబాబాద్ : కేసీఆర్ కిట్స్ అంటే కేవలం 16 వస్తువుల పెట్టె కాదని, మహిళలకు ఈ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ
మహబూబాబాద్ : ఓ టీచర్కు మూడో తరగతి చదువుతున్న విద్యార్థి ముచ్చెమటలు పట్టించాడు. ఎందుకంటే.. తనను టీచర్ నిరంతరం కొడుతున్నాడని ఆ విద్యార్థి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి.. టీచర్ను భయపెట్ట
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దేవాలయాలను పునర్నిర్మాణం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గుళ్లకు కూడా దూప దీప నైవేద్యాల కోసం నిధులు కేటాయిస్తూ వాటికి పునర్వైభవం తీసుకువస్తున్నారని గిరిజన �
మహబూబాబాద్ : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, ఆదివారం లింగ్యా నాయక్ చిత్ర పటానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మం�
మహబూబాబాద్ : స్వచ్ఛంద సేవలో బాల వికాసది ప్రత్యేకమైన స్థానం. అనేక సేవలు చేస్తూ అందరి మెప్పు పొందిన ఘనత బాల వికాసది అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అన్నారు. జిల్లాలోని తొర్రూరులో బాలవికాస ఆధ్వర్యంలో కరోనా పాజ
మహబూబాబాద్ : పిల్లల నిండు జీవితాని రెండు పోలియో చుక్కలు వేయాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం జిల్లాలోని కురవి మండలంలో గల మంత్రి స్వగ్రామం పెద్దతండాలో పిల్లలకు పోలియో చు�