మహబూబాబాద్ : రాష్ట్ర ప్రజల కష్టాలు, ఈ ప్రాంత సమస్యలు అణువణువున తెలిసిన నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టం అని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం కేసముద్రం�
మహబూబాబాద్ : పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని పెద్ద వంగర మండలం గంట్లకుంటలో సీసీ రోడ్ల పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామ�
Minister Satyavathi | మహబూబాబాద్ : దళిత బంధు అమలుపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం దళిత బంధు అమలుపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధ్యక్షతన జిల
Minister Satyavathi Rathod | మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి క్యాంప్ కార్యాలయానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పూజలు చేసి, ప్రారంభోత్సవం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి కొడుకులు
ఎమ్మెల్యే శంకర్ నాయక్ | మహబూబాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ప రిశీలించారు. ఎమ్మెల్యే భవన నిర్మాణ మ్యాప్ను పరిశీలించి �
మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు పోలీసులకు ఉత్కృష్ట, ఆరుగురికి సేవా పతకాలు లభించినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్న రేలా జ�
బిర్సాముండా గంగారం : భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలి ఆదివాసీ వీరుడు బిర్సాముండా అని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూర్క యాదగిరి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఆదివాసీ ఉద్యోగ సంఘం, ఆదివా�
మహబూబాబాద్: మున్సిపాలిటీ పరిధిలో నడుస్తున్న వాహనాలు మంచి కండిషన్లో ఉండాలని చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కమీషనర్ ప్రసన్నరాణితో కలిసి మున్సిపల్ కార్యాలయంలో నడిచే వా