మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ మహబూబాబాద్ను జిల్లాగా చేయడం వల్లే ఈ రోజు ఇంత అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ప్రణాళిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప�
మహబూబాబాద్ : వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేటల మధ్య తొర్రూరు మంచి వ్యాపార కేంద్రంగా ఎదిగిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీక
మహబూబాబాద్ : అటల్ ఇన్నోవేషన్ మిషన్ పథకంలో భాగంగా ఎంపికైన తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మ�
గంగారం, ఫిబ్రవరి 22 : ఉచ్చులో చిక్కిన ఎలుగుబంటిని హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి కారణమైన 12మందిని మంగళవారం అరెస్ట్ చేశారు. అటవీ శాఖ రేంజర్ చలపతి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జ�
మహబూబాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడటంతో 16 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నర్సింహులపేట మండల
మహబూబాబాద్ : మేడారం జాతర సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపో నుంచి బస్సులను మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. సీఎం క�
మహబూబాబాద్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..వరంగల్ – ఖమ్మం రహదారిలో ఆదివారం రాత్రి నాంచారి మడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఒకరు మృతి చ
మహబూబాబాద్ : రాష్ట్ర ప్రజల కష్టాలు, ఈ ప్రాంత సమస్యలు అణువణువున తెలిసిన నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టం అని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం కేసముద్రం�
మహబూబాబాద్ : పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని పెద్ద వంగర మండలం గంట్లకుంటలో సీసీ రోడ్ల పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామ�
Minister Satyavathi | మహబూబాబాద్ : దళిత బంధు అమలుపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం దళిత బంధు అమలుపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధ్యక్షతన జిల
Minister Satyavathi Rathod | మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి క్యాంప్ కార్యాలయానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పూజలు చేసి, ప్రారంభోత్సవం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రి కొడుకులు