మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ (minister KTR) పర్యటిస్తున్నారు. గుమ్మడూరులోని రామచంద్రాపురం కాలనీలో 200 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటిపేపర్లను అందజేశారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ (Minister KTR) మహబూబాబాద్లో (Mahabubabad) పర్యటిస్తున్నారు. మానుకోటలోని (Manukota) తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం మహబూబాబాద్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతోపాటు ప్రారంభోత్సవాలు చేయన
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేసముద్రం (Kesamudram) సమీపంలో గూడ్స్ రైలుకు (Goods train) పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య విజయవాడ నుంచి కాజీపేట వెళ్తున్న గూడ్సు రైలు లింకు తెగిపోయింది.
Minister Dayakar Rao | తెలంగాణ పల్లెల్లోని ఏ ఆడబిడ్డ మంచినీళ్ల కోసం బిందె పట్టుకొని వీధుల్లోకి రావొద్దనే గొప్ప సంకల్పంతో మిషన్ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా�
Minister Satyavathi Rathod | సీఎం కేసీఆర్ పాలనలో చెరువులకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి కారణంగా మండు వేసవిలో కూడా చెరువులు మత్తళ�
వారంతా తిరుమలేశుని (Tirumala) దర్శనానికి వెళ్లివస్తున్నారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Raod Accident) తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) తిరుపతి (Tirupathi) జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద జరి
Tragedy | చెన్నారావుపేట : వేసవి సెలవులకు అమ్మమ్మ గారింటికి వెళ్లడమే ఆ బాలుడి ఉసురు తీసింది. స్నేహితులతో సరదాగా ఆడుకుంటూ బర్రెలను కాసేందుకు వెళ్లిన అతన్ని ఓ బావి మృత్యురూపంలో కబళించింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల�
Groom Dies | మహబూబాబాద్ రూరల్ : ఆ ఇల్లంతా పెళ్లి సందడి నెలకొన్నది. బంధువులతో కళకళలాడుతున్నది. ఓ వైపు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నది.
Bayyaram Bricks | బయ్యారం అంటే ఇనుప రాతి గుట్టలే గుర్తొస్తాయి. ఇక్కడ ఇవే కాదు ఇంకా ఎన్నో వ్యాపారాలకు బయ్యారం వేదిక అన్నది చాలామందికి తెలియదు. ఒకప్పుడు పెంకుకు పెట్టిన కోట ఇది.
Corona Virus | మహబూబాబాద్లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల నుంచి విద్యార్థులకు జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్, జ్వరాలతో అస్వస్థతకు గురయ్యారు.
CM KCR | అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు రూ.10వేల సాయం అందజేస్తున్నట్లు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాలో దెబ్బతిన్న మిర్చి, మామిడి పంటలను పరిశీలిం