ఉరేసుకొని ఏఆర్ ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బావురుగొండ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై దిలీప్ తెలిపిన వివరాల ప్రకారం..
JNTU | పాలేరు(ఖమ్మం), మహబూబాబాద్లో జేఎన్టీయూ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బీటెక్లో ఐదు కోర్సులతో జేఎన్టీయూ కాలేజీలు ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.
మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామంలోని కృషి విజ్ఞాన్ కేంద్రం (కేవీకే)కి అనుబంధంగా హార్టికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ధన్యవాదాలు తెలి�
ములుగు (Mulugu) జిల్లాలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో వర్షాలకు రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. గోవిందరావుపేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163 జాతీయ రహదారిపై (NH 163) నుంచి వరద ప్రవహిస్తుండటం
Dog Funeral Rites | జంతువుల్లో శునకం విశ్వాసం గల జీవి. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ శనుకం మరణించడంతో దశదిన కర్మ చేసి సమాధి కట్టించాడో యజమాని. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో చోటుచేసుక�
KTR | హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. కారం పొడి ఉత్పత్తిలో రా�
దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అడవి బిడ్డల కల నెరవేరింది. శుక్రవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ (minister KTR) పర్యటిస్తున్నారు. గుమ్మడూరులోని రామచంద్రాపురం కాలనీలో 200 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటిపేపర్లను అందజేశారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ (Minister KTR) మహబూబాబాద్లో (Mahabubabad) పర్యటిస్తున్నారు. మానుకోటలోని (Manukota) తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం మహబూబాబాద్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతోపాటు ప్రారంభోత్సవాలు చేయన
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేసముద్రం (Kesamudram) సమీపంలో గూడ్స్ రైలుకు (Goods train) పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య విజయవాడ నుంచి కాజీపేట వెళ్తున్న గూడ్సు రైలు లింకు తెగిపోయింది.
Minister Dayakar Rao | తెలంగాణ పల్లెల్లోని ఏ ఆడబిడ్డ మంచినీళ్ల కోసం బిందె పట్టుకొని వీధుల్లోకి రావొద్దనే గొప్ప సంకల్పంతో మిషన్ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా�
Minister Satyavathi Rathod | సీఎం కేసీఆర్ పాలనలో చెరువులకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి కారణంగా మండు వేసవిలో కూడా చెరువులు మత్తళ�
వారంతా తిరుమలేశుని (Tirumala) దర్శనానికి వెళ్లివస్తున్నారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Raod Accident) తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) తిరుపతి (Tirupathi) జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద జరి
Tragedy | చెన్నారావుపేట : వేసవి సెలవులకు అమ్మమ్మ గారింటికి వెళ్లడమే ఆ బాలుడి ఉసురు తీసింది. స్నేహితులతో సరదాగా ఆడుకుంటూ బర్రెలను కాసేందుకు వెళ్లిన అతన్ని ఓ బావి మృత్యురూపంలో కబళించింది. ఈ విషాద ఘటన వరంగల్ జిల�