Minister Seethakka | మారుమూల(Backward areas) ప్రాంతంలో ఉన్న వెనకబడిన మండలాలు కొత్తగూడ, గంగారం అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క)(Minister Seet
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ రైతుల ఆందోళనలతో అట్టుడికింది. వ్యాపారులు ధాన్యం ధరను తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల కు నూతన అడిషనల్ కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికు మారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Minister Satyavati | ఎన్నికల సమయంలో వచ్చే టూరిస్టుల మాటలను నమ్మొద్దు. ఎవరికి ఓటు వేస్తే మన జీవితాలు బాగుపడతాయో వారికి ఓటు వేయాలని గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవ�
Minister Sathyawathi | గతంలో ఉన్న మానుకోటకు ఇప్పుడు ఉన్న మానుకోటకు బేరీజు వేసుకోవాలి. దశాబ్దాలపాటు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏమి లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(M
మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం ఉదయం మంత్రి సత్యవతి తన కాన్వాయ్లో మహబూబాబాద్ నుంచి హైదరాబాద్కు పయణమయ్యారు.
Minister Satyavati | కాంగ్రెస్కు ఒక్కటి కాదు.. 11 ఛాన్సులిచ్చినా ఏం చేశారని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. మహబూబాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి భానోత్ శంకర్ నాయక్కు మద్దతుగా మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించా�
కాంగ్రెస్లో ‘తిరుగుబాటు’ ఆ పార్టీకి తలపోటుగా మారింది. టికెట్ల కేటాయింపు నుంచి హస్తాన్ని ‘అసమ్మతి’ వెంటాడుతున్నది. తాజాగా పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్స్గా ఇద్దరు చొప్పున నామిన�
Mahabubabad | పెరోల్(Parole)పై బయటికి వచ్చిన ఖైదీ(Prisoner) మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కురవి మండలం నల్లెల్ల గ్రామంలో ఉబ్బని వీరన్న అనే జీవిత ఖైదీ చర్లపల్లి జైలు నుంచి పెరోల్పై ఈ న�
పొలం గట్టున కిక్కిరిసిన జనం.. అల్లంత దూరం నుంచి డాబా ఎక్కి మరీ కేసీఆర్ను చూసి మురిసింది తెలంగాణ పల్లె.. అభిమాన నాయకుడి మాట వినేందుకు ట్రాక్టర్లపై చీమల దండులా తరలివచ్చిన జనం.. కేసీఆర్ మాట్లాడుతుంటే ఒకటే ఈ�
Election Code | మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు క్వానాయ్ని పోలీసులు శుక్రవారం తనిఖీ చేశారు. మహబూబాబాద్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో నెల్లికుదురు చెక్పోస్�
CM KCR | నేడు తండాలు ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీతో కళకళలాడుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించింది. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి..రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఉద్యమా�