Mahabubabad | పండుగుపూట(Rakhi festival) మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్న ఓ యువతి తన సోదరులకు దవాఖానలోనే రాఖీ కట్టి కన్నుమూసింది(Sister died). వివరాల్లోకి వెళ్తే..
Mahabubabad | మహబూబాబాద్(Mahabubabad) జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని తమ శ్మశానవాటిక స్థలం కబ్జా చేశారని (Cremation occupied)దళితులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా(Dalits dharna )చేశారు. అనంతరం డిప్యూటి తహసీల్దార్కు వినతి ప�
Mahabubabad | మలి వయసులో తోడుగా ఉన్న భర్త అనారోగ్యంతో చనిపోగా, ఆ వృద్ధురాలు తట్టుకోలేకపోయింది. రాత్రి నుంచి గుండెలవిసేలా రోదిస్తూ.. గెండెపోటుతో మృతి చెందిన(Wife died) ఘటన మహబూబాబాద్(Mahabubabad) జిల్లా డోర్నకల్ మండలం ముల్కలప
రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అదేవిధంగా భూపాలపల్లి, వరంగల్, హనుమక�
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో (Road Accident) నలుగురు యువకులు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద కారు అదుపుతప్పి టిప్పర్ను ఢ�
Water | కాంగ్రెస్ వచ్చింది కరువును తెచ్చింది అనే మాట రాష్ట్రంలో రోజు ఏదో ఒక చోట నిరూపిత మవుతూనే ఉంది. ప్రజా పాలనల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల సమస్యలను గాలికొదిలేసి పార్టీ ఫిరాయింపు పనుల్లో న�
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్( Mahabubabad Railway station) శివారులో పడేసి వెళ్లారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో (Bayyaram) ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రియురాలు మరణించగా, ప్రేమికుడి పరిస్థితి విషమంగా ఉంది. బయ్యారం మండలం కోటగడ్డకు చెందిన ప్రవళిక, రవీందర్ గతకొంతకాలంగా ప్రేమించుకుంటు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు.. ఇక ఆరు గ్యారెంటీలకు దిక్కెక్కడిదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె నర్సంపే
ఎన్నికల సంఘం తనపై 48 గంటల నిషేధం విధిస్తే, బీఆర్ఎస్ బిడ్డలు 96 గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈసీ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఎంపిక చేసిన వ్యక్తులపై చర్యలు తీసు�
నేల ఈనిందా అన్నట్టుగా నలుదిక్కులా మానుకోటలో జనం పోటెత్తారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రోడ్షోకు భారీ ఎత్తున తరలివచ్చిన జనంతో ఇందిరా జంక్షన్ కిటకిటలాడింది.