Mahabubabad | మహబూబాబాద్(Mahabubabad) జిల్లా కేంద్రం పోలీసుల దిగ్బధంలోకి(Police blockade) వెళ్లిపోయింది. మానుకోట పట్టణంలో పోలీసుల కవాతుతో భయానక వాతావరణం నెలకొంది. ఎటు చూసినా పోలీసులతో పట్టణం ఖాకీ వనంలా మారిపోయింది.
లగచర్లలో గిరిజన, దళిత, పేద రైతులపై దాడికి నిరసగా మహబూబాబాద్లో బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో వెంటనే రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంప�
Dasarathi Krishnamacharya | ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలిగెత్తి చాటి నిజాం పాలకులను గడగడలాడించిన దాశరథి కృష్ణమాచార్యులను కాంగ్రెస్ పాలకులు మరిచారు. మంగళవారం ఆయన వర్ధంతి కాగా, స్మరించుకునే వారే కరువయ్యారు.
ఆడపిల్ల పుడితే కుటుంబంతో అసంతృప్తిగా ఉండే ఈ రోజుల్లో అదే ఆడబిడ్డ బారసాలను అంగరంగ వైభవంగా వినూత్న రీతిలో చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది.
Harish Rao | దసరా పండుగలోపు రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. అవసరమైతే దసరా పండుగ తర్వాత ఢి�
Harish Rao | పది నెలల ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డికి రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదు.. ఆయన మొనగాడు కాదు మోసగాడు అని తేలిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించా�
మహబూబాబాద్ మీదుగా హైదరాబాద్కు రెండు వాహనాల్లో తరలిస్తున్న 187 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. మరొకరు పరారీలో ఉ న్నారని �
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ (Live Fish Lorry) బోల్తాపడింది. దీంతో జనాలు చేపల కోసం ఎగబడ్డారు. మంగళవారం ఉదయం ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ మరిపెడ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది.
Mahabubabad | కాంగ్రెస్(Congress) పాలనలో సబ్బండ వర్ణాల ప్రజలు సకల గోసలు పడుతున్నారు. ఇన్నాళ్లు సాగు, తాగు నీళ్ల కోసం అల్లాడిన జనం నేడు కరెంట్ కష్టాలతో కడుపునిండా తిండి, కంటినిండా నిద్రకు కరవు తున్నారు. ఇక రైతుల(Farmers) పరి�
Mahabubabad | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగు నీరు లేక ప్రజలు అల్లాడున్నారు. ప్రజల కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు తెచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల కోసం(Drinking water) రోడ్డెక్క�
Khammam | ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
TG Rains | తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మళ్లీ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. సాగునీటి జలాశయాలన్నీ నిండు కుండలా మారాయ�