Harish Rao | పది నెలల ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డికి రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదు.. ఆయన మొనగాడు కాదు మోసగాడు అని తేలిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించా�
మహబూబాబాద్ మీదుగా హైదరాబాద్కు రెండు వాహనాల్లో తరలిస్తున్న 187 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. మరొకరు పరారీలో ఉ న్నారని �
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ (Live Fish Lorry) బోల్తాపడింది. దీంతో జనాలు చేపల కోసం ఎగబడ్డారు. మంగళవారం ఉదయం ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ మరిపెడ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది.
Mahabubabad | కాంగ్రెస్(Congress) పాలనలో సబ్బండ వర్ణాల ప్రజలు సకల గోసలు పడుతున్నారు. ఇన్నాళ్లు సాగు, తాగు నీళ్ల కోసం అల్లాడిన జనం నేడు కరెంట్ కష్టాలతో కడుపునిండా తిండి, కంటినిండా నిద్రకు కరవు తున్నారు. ఇక రైతుల(Farmers) పరి�
Mahabubabad | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగు నీరు లేక ప్రజలు అల్లాడున్నారు. ప్రజల కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు తెచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల కోసం(Drinking water) రోడ్డెక్క�
Khammam | ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
TG Rains | తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మళ్లీ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. సాగునీటి జలాశయాలన్నీ నిండు కుండలా మారాయ�
తిందామంటే తిండి లేదు.. కట్టుకుందామంటే బట్టలేదు.. ఇంట్లో ఉందామంటే మొత్తం బురదే.. ఇది దుబ్బతండా వాసుల దుస్థితి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆకేరు వాగు వరద ముంచెత్తడంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ�
Indrasena Reddy | రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో సొల్లేటి జయపాల్ రెడ్డికి చెందిన అభినవ రెడ్
Harish Rao | రాష్ట్రంలో నడుస్తున్నదని ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేదరని చెప్పారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రె�
భారీ వర్షాలు, వరదల ప్రభావం రైల్వే శాఖపై పడింది. వరణుడి బీభత్సానికి వాగులు వంకలు పొంగిపొర్లడంతో రైల్వే ట్రాక్లు నీటమునిగాయి. మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో అనేక జిల్లాల్లో అంతులేని విషాదం అలముకున్నది. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు. కానీ వాతావరణశాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టి
భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వరద ప్రవాహం అధికంగా రావడంతో జిల్లాలోని కేసముద్రం - ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య 418 �