రేవంత్రెడ్డి 420 సీఎం అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలిచ్చి 420 రోజులు గడిచినా ఒక హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపాల్, వార్డెన్ విద్యార్థినిని ఇంటికి పంపించి అక్కడే అస్వస్థతకు గురైనట్టుగా చిత�
మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లితండాకు చెందిన నరసింహ కుమారుడు చరణ్ సీతానగరం ఆశ్రమ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 23న నరసింహ చరణ్ ను పాఠశాల ఎదుట దింపి వెళ్లిపోయాడు.
Rytu Runa Mafi | ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు శివారు హరిదాసుతండా గిరిజన రైతు భూక్యా విజయ్ బైక్ ర్యాలీ చేపట్టనున్నట్టు ప్రకటించాడు. మంగళవారం ఆయన మాట్లాడుతూ త�
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శనివారం సాయంత్రం నర్సుపై వైద్యురాలు చేయి చేసుకున్నది. విశ్వనీయ సమాచారం మేరకు.. శనివారం సాయంత్రం ఓ వ్యక్తి కడుపు నొప్పి వస్తున్నదని దవాఖా�
Mahabubabad | గ్రామ సభల్లో(Grama Sabha) అధికారులు, ప్రజా ప్రతినిధులకు జనం చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు చేపట్టిన గ్రామ సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై నిలదీస్తూ ముప్పు తిప్పలు
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి గ్రామ శివారు సక్రాంనాయ�
ఉమ్మడి జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8.30, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. లేటుగా వచ్చిన వారిని �
రుణమాఫీ చేయాలని కోరుతూ ఓ రైతు నిరాహార దీక్షకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్నది. మండలంలోని తట్టుపల్లి గ్రామానికి చెందిన బేతమళ్ల సహదేవ్కు రెండు ఎకరాల పట్టా భూమి �