MLC Kavitha | బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, పార్టీ అధినేత కేసీఆర్ అభిమానులకు ఎప్పుడూ అండగా నిలిచే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ కార్యకర్తకు చేయూతను అందించి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.
Kuravi Veerabhadra Swamy | మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 25వ తేదీ నుండి గిరిజనుల ఆరాధ్య దైవం కురవి వీరభద్ర స్వామి (Kuravi Veerabhadra Swamy) కళ్యాణ బ్రహ్మోత్సవాలు 16 రోజులపాటు నిర్విరామంగా అంగరంగ వైభవంగా క�
మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad) యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యాసంగిలో సాగు చేసిన వరి, మొక్కజొన్న, మిరుప పంటలకు యూరియా వేసేందుకు బస్తాలు దొరకకపోవడంతో 10 రోజులుగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు
Urea shortage | నర్సింహులపేట మండలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వరి నాటు వేసి నెలరోజులైనా ఒక్కసారి కూడా యూరియా వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలంలో గత కొన్నిరోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ర�
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ప్రజల కోసం ఒక్క రూపా యి కూడా ఖర్చుచేయలేదని ధ్వజమెత్తారు.
Crops | యాసంగి వరిపంటకు సాగు నీటి కష్ణాలు మొదలయ్యాయి. నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ కాలువలో నీరు వారానికి ఒకసారి వస్తుండం.. ఎండిన కాలువ తడవడం వరకే సరిపోతున్నది.
Errabelli Dayakar Rao | ప్రజలతో ఓట్లేసి గెలిపించుకొని ఏ పనులు చేయని ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని శ్ర�
Errabelli Dayakarrao | మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామ రైతులు నీటి లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనీ, పాలేరు(బయ్యాన్న) వాగులో నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో.. కర్కాల రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర�
Illegal sand | ఇసుకను అక్రమంగా (Illegal sand) రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్ఐ సురేశ్ హెచ్చరించారు. ప్రతి ఒక్కరు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
Errabelli | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం, మడిపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో( joining brs) చేరారు.
ఖమ్మం (Khammam) ఎస్ఐ మార్కెట్కు మిర్చి పంట పోటెత్తింది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో సోమవారం తెల్లవారేసరికి ఖమ్మం జిల్లా రైతులతో పాటు సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ�
Bayyaram | మార్కెట్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లందు వ్యవసాయ మార్కెట్ గ్రేడ్ -3 సెక్రటరీ నరేష్ హెచ్చరించారు.