అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ప్రజల కోసం ఒక్క రూపా యి కూడా ఖర్చుచేయలేదని ధ్వజమెత్తారు.
Crops | యాసంగి వరిపంటకు సాగు నీటి కష్ణాలు మొదలయ్యాయి. నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ కాలువలో నీరు వారానికి ఒకసారి వస్తుండం.. ఎండిన కాలువ తడవడం వరకే సరిపోతున్నది.
Errabelli Dayakar Rao | ప్రజలతో ఓట్లేసి గెలిపించుకొని ఏ పనులు చేయని ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని శ్ర�
Errabelli Dayakarrao | మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామ రైతులు నీటి లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనీ, పాలేరు(బయ్యాన్న) వాగులో నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో.. కర్కాల రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర�
Illegal sand | ఇసుకను అక్రమంగా (Illegal sand) రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్ఐ సురేశ్ హెచ్చరించారు. ప్రతి ఒక్కరు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
Errabelli | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం, మడిపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో( joining brs) చేరారు.
ఖమ్మం (Khammam) ఎస్ఐ మార్కెట్కు మిర్చి పంట పోటెత్తింది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో సోమవారం తెల్లవారేసరికి ఖమ్మం జిల్లా రైతులతో పాటు సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ�
Bayyaram | మార్కెట్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లందు వ్యవసాయ మార్కెట్ గ్రేడ్ -3 సెక్రటరీ నరేష్ హెచ్చరించారు.
రేవంత్రెడ్డి 420 సీఎం అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలిచ్చి 420 రోజులు గడిచినా ఒక హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపాల్, వార్డెన్ విద్యార్థినిని ఇంటికి పంపించి అక్కడే అస్వస్థతకు గురైనట్టుగా చిత�
మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లితండాకు చెందిన నరసింహ కుమారుడు చరణ్ సీతానగరం ఆశ్రమ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 23న నరసింహ చరణ్ ను పాఠశాల ఎదుట దింపి వెళ్లిపోయాడు.
Rytu Runa Mafi | ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు శివారు హరిదాసుతండా గిరిజన రైతు భూక్యా విజయ్ బైక్ ర్యాలీ చేపట్టనున్నట్టు ప్రకటించాడు. మంగళవారం ఆయన మాట్లాడుతూ త�