‘మా నాన్న ధరావత్ చిట్టిబాబుకు మాయ మాటలు చెప్పి అవసరానికి కిడ్నీ తీసుకుని మోసం చేశా రు. ప్రస్తుతం ఆయన చావుబతుకుల్లో ఉన్నాడు’ అని అతడి కుమార్తె భూక్యా రమాదేవి శనివారం కురవి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస�
Maripeda | యువత(youth) ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యాపార రంగంలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు.
Agastheswara Swamy Jatara | మరిపెడ : మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. మహమూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ శివారులోని అగస్తేశ్వర స్వామి గుట్టపై స్వామివారి కల్యాణం అనంతరం మూడ�
MLC Satyavathi | మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే కొరవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి జాతర నిర్వహణ పై పట్టింపు లేదని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(MLC Satyavathi )అన్నారు.
DSP Krishna Kishore | మహాశివరాత్రిని పురస్కరించుకొని జరిగే భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి కళ్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిశోర�
MLC Kavitha | బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, పార్టీ అధినేత కేసీఆర్ అభిమానులకు ఎప్పుడూ అండగా నిలిచే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ కార్యకర్తకు చేయూతను అందించి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.
Kuravi Veerabhadra Swamy | మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 25వ తేదీ నుండి గిరిజనుల ఆరాధ్య దైవం కురవి వీరభద్ర స్వామి (Kuravi Veerabhadra Swamy) కళ్యాణ బ్రహ్మోత్సవాలు 16 రోజులపాటు నిర్విరామంగా అంగరంగ వైభవంగా క�
మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad) యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యాసంగిలో సాగు చేసిన వరి, మొక్కజొన్న, మిరుప పంటలకు యూరియా వేసేందుకు బస్తాలు దొరకకపోవడంతో 10 రోజులుగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు
Urea shortage | నర్సింహులపేట మండలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వరి నాటు వేసి నెలరోజులైనా ఒక్కసారి కూడా యూరియా వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలంలో గత కొన్నిరోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ర�