Farmers protest | కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే కొనే నాథుడు లేక కళ్లాల్లోని ధాన్యం నీటి పాలవుతున్నది.
మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో ప్రజలకు సౌకర్యాలను కల్పించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కోరారు. సోమవారం రైల్వే అధికారులతో కలిసి స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి మాట్లాడ�
BRS | కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు.
Double bedroom houses | తొర్రూర్ పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మించిన 240 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
కాంటాలు పెట్టిన బస్తాలను మిల్లుకు తరలించడం లేదంటూ ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్నది.