స్వేచ్ఛ, సమానత్వం, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు.
నాలుగేండ్ల క్రితం ఉద్యోగం నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్తో ఉపాధి పనులు చేయిస్తూ కావాలనే తమకు పనులు కల్పించడం లేదంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో కూలీలు (NREGA) ధర్నాకు దిగ
భక్తి భావానికి సూచికగా ఊరంతా కలిసి పెంచుకున్న ఆంబోతు. గడప గడపకు వచ్చి ఇచ్చిన ఆహారం తిని వెళ్లే ఆ మూగజీవి.. అందరి కంట్లో ప్రతిరోజు మెదులుతూ.. ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. అయితే వృద్ధాప్యం కారణంగా అది చనిపోవ�
అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంటలు నీళ్ల పాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అతి తక్కువ కాలంలో సీఎం రేవంత్రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ రాష్ట్ర పరిశీలకురాలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం ఆమె మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా
Road Accident | సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. చివ్వెం మండలం బీబీగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొట్టింది.
Electric shock | విద్యుత్ వైర్ తో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి(Man dies ) చెందిన సంఘటన మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో చోటు చేసుకు కుంది.
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను పెద్దనాగారం స్టేజి సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. దీంతో 17 మంది గాయపడ్డారు. వా�
సీఎం రేవంత్రెడ్డిని తిట్టాడనే కారణంతో దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన దళిత రైతు దర్శనం వెంకటయ్యను సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి క్షేమంగా వదిలిపెట్టారు.