మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున పెగడపల్లి వద్ద ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచె�
కూలి పనులు కల్పించాలని మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం పనిప్రదేశం వద్ద కూలీలు మంగళవారం ధర్నా చేశారు. నెలరోజులుగా పనిచేస్తే రోజుకు రూ.50 నుంచి రూ.100 లోపు డబ్బులు వస్తున్నాయని ఆవ�
రాష్ట్రంలో మరో రెండు రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరంతోపాటు సమీప ప్రాంతాలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిన�
స్వేచ్ఛ, సమానత్వం, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు.
నాలుగేండ్ల క్రితం ఉద్యోగం నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్తో ఉపాధి పనులు చేయిస్తూ కావాలనే తమకు పనులు కల్పించడం లేదంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో కూలీలు (NREGA) ధర్నాకు దిగ
భక్తి భావానికి సూచికగా ఊరంతా కలిసి పెంచుకున్న ఆంబోతు. గడప గడపకు వచ్చి ఇచ్చిన ఆహారం తిని వెళ్లే ఆ మూగజీవి.. అందరి కంట్లో ప్రతిరోజు మెదులుతూ.. ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. అయితే వృద్ధాప్యం కారణంగా అది చనిపోవ�