నెల రోజులైనా తాగునీరు అందడం లేదంటూ పెద్దవంగర మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ కాలనీవాసులు ఎంపీడీవో కార్యాలయం, బోరుబావుల వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రాంతానికి కొత్తగా పాలిటెక్నిక్ కాలేజీ మంజూరయ్యింది. బాలురు, బాలికలకు రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీని మంజూరుచేస్తూ ప్రభుత్వం జీవో-65 విడుదల చేసింది.
ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం మరిపెడ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది మరిపెడ పురపాలక సంఘం పరిధిలో మలేరియా నివారణ పై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
మహబూబాబాద్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా ఇంట్లో ఏసీబీ తనిఖీలు (ACB Raids) నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున పెగడపల్లి వద్ద ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచె�
కూలి పనులు కల్పించాలని మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం పనిప్రదేశం వద్ద కూలీలు మంగళవారం ధర్నా చేశారు. నెలరోజులుగా పనిచేస్తే రోజుకు రూ.50 నుంచి రూ.100 లోపు డబ్బులు వస్తున్నాయని ఆవ�
రాష్ట్రంలో మరో రెండు రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నగరంతోపాటు సమీప ప్రాంతాలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిన�