ఇందిరమ్మ ఇల్లు అడిగిన ఓ నిరుపేద మహిళకు ఘోర అవమానం ఎదురైంది. ఆడబిడ్డ అనే కనీస ఇంగితజ్ఞానం లేకుండా ఓ కాంగ్రెస్ నాయకుడు బలుపు మాటలు మాట్లాడాడు. అధికార దర్పాన్ని చూపించాడు. తానూ ఒక మనిషినేనన్న సోయి మరిచి ఆడబ
నర్సింహులపేట మండల ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మానుకోట జిల్లా ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట సుభాష్ ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కోరిన ఒక సాధారణ మహిళను కాంగ్రెస్ పార్టీ నాయకుడు దూషించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఆ బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివేందుకు మరో రెండు రోజుల్లో కాలేజీలో చేరాల్సి ఉంది. అందుకే కళ్లద్దాలు, కొత్త దుస్తులు కొనుక్కోవడానికి తల్లితో కలిసి మానుకోటకు వెళ్లింది. అద్దాలు, దుస్తులు కొనుక్కు�
జీవితం జీవించడానికేనని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని, వైఫల్యాలను వెక్కిరించి అఘాయిత్యాల ఆలోచనను మానుకొని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిన మనిషి పరిపూ
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం దొంగతనం కలకలం రేపింది. జయపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, దళిత కౌలు రైతు మందుల యాకయ్యకి చెందిన ఆరు క్వింటాళ్ల వరి�
పట్టణంలో నిర్మిస్తున్న జంక్షన్ నిర్మాణాలను ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ఇబ్బందులు లేకుండా నిర్మాణాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు పేర్కొన్నారు.
Bonus money | మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారులు రైతులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
MLA Ramachandra Naik | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు అందజేస్తున్న ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం సాధ్యం కాదు అని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయ