మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద శనివారం ఆయన 14వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు.
ఉద్దేశపూరితంగా పోలీసులు అక్రమ కేసులను నమోదు చేయడం కరెక్ట్ కాదని సామాజికవేత డాక్టర్ వివేక్ అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం సెప్టెంబర్లో వరదలు వచ్చి�
ఏసీబీ వల కు విద్యుత్ ఏఈ చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్ జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ నరేశ్ బుధవారం తన నివాసంలో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటనపై వరంగల్ ఏసీబీ డీఎ�
కాంట్రాక్టర్ నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్ జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈ నరేశ్ బుధవారం ఏసీబీ అధికారులకు దొరికాడు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం ఓ కాంట్రాక్టర్కు రూ. 20
భూ వివాదంలో సొంత తమ్ముళ్ల చేతిలో ఓ అన్న ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగ
ఆకేరువాగు నుంచి అనుమతి లేకుండా రాత్రి, పగలు వందలాది ట్రాక్టర్లు నడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు, స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పగలంతా వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి, రాత్రి నిద్ర�