: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్లో ఇంజినీరింగ్ సిబ్బంది మూడో లైన్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటుచేసిన రైలు బోగీలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మంటలు (Fire Accident) అంటుకున్నాయి.
ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు గంటలకు కొద్దిగా కట్ (Power Cuts) చేస్తుండంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి వర్షానికి నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో ఉదయం 8 గంటలనుండి 12 �
Residential College | గురుకుల పాఠశాలల్లో అత్యంత దయనీయ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు. పౌష్టికాహారం అందించాల్సింది పోయి మాడిపోయిన అన్నం, గొడ్డుకారం పెట్టి అధికారులు చేతులు
రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన షాప్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ శివారు చెరువుముంద తండావాసులు డిమాండ్ చేశారు.
Satyavathi Rathod | డోర్నకల్ అనేది నా గడ్డ.. సత్యవతి రాథోడ్ అడ్డా.. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాను, నా భర్త చనిపోతే కూడా ఆ యొక్క కార్యక్ర
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంచర్లగూడెం తండాకు చెందిన బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు, యువ రైతు బానోత్ రమేష్ బుధవారం తన వరి పొలంలో వినూత్నంగా మాజీ సీఎం కేసీఆర్(KCR) పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విషాదం చోటుచేసుకున్నది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి (Student Suicide) పాల్పడ్డాడు. మర్రికుంట తండాకు చెందిన వెంకట చైతన్య.. తొర్రూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో (అభ్యస్)
పుస్తెలతాడు తాకట్టుపెట్టి పెట్టుబడి పెడితే వేసిన పంట ఎండిపోయి నష్టపోగా..‘నమస్తే తెలంగాణ’ కథనంతో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించి ఆర్థిక సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-17 బాయ్స్అండ్ గర్ల్స్11వ తెలంగాణ స్టేట్ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఈనెల 24 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద�
విద్యుత్తుషాక్తో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలైన ఘటన మహబూబాబాద్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో జరిగిం ది. మంగళవారం గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహానికి ముందుభాగంలో ఉన్న రేకుల షెడ్కు విద్యు�